మద్దిపడగ; గ్రామ అభివృద్ధి కోసం చర్చ!!
Posted 2026-02-12 04:10:14
0
279
కడం మండల మద్దిపడగ గ్రామం లో గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలోని వార్డు సభ్యులు కాలనీల్లో నెలకొన్న సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. అంతర్గత రహదారుల మరమ్మతులు, డ్రైనేజీ, వీధి దీపాల ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. వార్డు సభ్యులు ప్రస్తావించిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తామని సర్పంచ్ పంజాలా శకుంతల రామాగౌడ్ తెలిపారు. ఉప సర్పంచ్ రమణ, సెక్రటరీ మౌనిక, గ్రామస్థులు పాల్గొన్నారు.
#saketh
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
ఆన్ లైన్ బెట్టింగులకు బానిసైన ఓ పోలీసు కథ.,|
హైదరాబాదు : ఆన్లైన్ బెట్టింగ్లో రూ.కోటిన్నర పోగొట్టుకున్న అంబర్పేట్ ఎస్ఐ...
Chandrababu: పాలనలో మార్పు రావాలి.. పరిశుభ్రతపై దృష్టి పెట్టండి: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు.
స్వచ్ఛాంధ్రపై సీరియస్గా ఉండాలని, పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని సూచన
సచివాలయ సిబ్బంది...
ప్రమాదాలపై అవగాహన సదస్సు నిర్వహించిన ఎం వి ఐ సుప్రియ
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై వాహనదారులతో అవగాహన సదస్సును శనివారం...
పేకాట పై పోలీసులు మెరుపు దాడి
- పేకాటపై పోలీస్ మెరుపు దాడి..
- నలుగురు పేకాటరాయుల్ల అరెస్ట్..
- రూ.6500 నగదు, నాలుగు సెల్...