మదనపల్లి: బేకరీ మాస్టర్ ఆత్మహత్యాయత్నం.

0
89

మదనపల్లిలో మంగళవారం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక 26 ఏళ్ల ఆనంద్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానిక బేకరీలో మాస్టర్‌గా పనిచేస్తున్న అతడు, ఎదురవుతున్న సమస్యలతో జీవితంపై విరక్తి చెంది ఈ నిర్ణయం తీసుకున్నాడు. గమనించిన స్థానికులు అతడిని వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం వైద్యుల చికిత్స పొందుతున్నాడు.

Search
Categories
Read More
Telangana
మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. ట్రావెల్స్ బస్సులో మంటలు, 13మంది సజీవ దహనం
Bus Accident 
By Sunka Santhosh 2026-03-26 06:15:03 0 171
Andhra Pradesh
పుంగనూరు: అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఎఫ్ఓ
పుంగనూరు పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలో సోమవారం పెట్రోల్ బంక్ సిబ్బందికి స్టేషన్ ఫైర్ ఆఫీసర్...
By Kothuru Murali 2026-03-17 06:58:53 0 93
Andhra Pradesh
దేశంలోనే మొదటి దళిత సీఎం గా ఎదిగిన నాయకుడు దామోదరం సంజీవయ్య.
శనివారం మదనపల్లి కలెక్టరేట్లోని PGRS హాల్లో దామోదరం సంజీవయ్య 105వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి....
By Pagadala Venkateswar 2026-02-15 05:49:44 0 101
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com