5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం......

0
199

వేటపాలెం: 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించి మహాత్మా జ్యోతిబాఫూలే వెనుకబడిన వర్గాల గురుకుల పాఠశాలల్లో 5, 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు మార్చి 4వ తేదీ తుది గడువుగా నిర్ణయించినట్లు వేటపాలెం గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మహ్మద్ నహీదా  ఒక ప్రకటనలో తెలిపారు.
వేటపాలెం కేంద్రంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నిర్వహిస్తున్న జ్యోతిబాఫూలే బీసీ గురుకుల బాలుర పాఠశాలలు వేటపాలెం, యర్రగొండపాలెం, కొండేపి ప్రాంతాల్లో ఉండగా, బాలికల పాఠశాలలు టంగుటూరు, మార్కాపురం, కనిగిరి ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు 04-03-2026 లోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు నమోదు చేసుకోవాలని ఆమె సూచించారు.
పరీక్షకు హాజరు కాని విద్యార్థులకు ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు. మొత్తం 6 గురుకులb పాఠశాలల్లో 5వ తరగతికి 380 ఖాళీలు, అలాగే 6, 7, 8 తరగతుల్లో బ్యాక్లాగ్ ఖాళీలు 260 ఉన్నట్లు తెలిపారు.
ప్రవేశాల కోసం నిర్వహించే పోటీ పరీక్ష ఏప్రిల్ నెలలో మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, వేటపాలెం నందు జరుగుతుందని వెల్లడించారు. మరిన్ని వివరాలకు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న రద్దీ.. 25 కంపార్టుమెంట్లలో భక్తులు.
వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి 12 గంటల సమయం...
By Pagadala Venkateswar 2026-02-25 09:00:40 0 141
Andhra Pradesh
ఆదివారం కర్నూలు లో క్లీన్ & గ్రీన్ సిటీ కార్యక్రమం :
కర్నూలు : రేపు ఆదివారం కర్నూలు లో  క్లీన్ & గ్రీన్ సిటీ స్పెషల్ డ్రైవ్...నగరాన్ని క్లీన్...
By Hari Krishna 2025-12-13 10:56:23 0 255
Andhra Pradesh
వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి !!
కర్నూలు : జాతీయ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని కర్నూలు జిల్లాలోనే ఏర్పాటు చేయాలని రాయలసీమ సాగునీటి...
By Hari Krishna 2025-12-26 16:36:11 0 166
Bharat Aawaz
ఉత్తరాఖండ్‌లో ఆకస్మిక మేఘాల వర్షం – పలు గ్రామాల్లో వరదలు, ప్రాణనష్టం
ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తర్‌కాశీ జిల్లాలో ఆగస్టు 6 ఉదయం ఆకస్మికంగా మేఘాల వర్షం...
By Bharat Aawaz 2025-08-06 05:15:02 0 767
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com