పుంగనూరు:అండర్ 19 ప్రపంచ కప్ విజయంపై రాజశేఖర్ రెడ్డి అభినందనలు

0
130

పుంగనూరులో జిల్లా అధికార ప్రతినిధి మాట్లాడుతూ, అండర్ 19 ఇండియా వరల్డ్ కప్ సాధించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. మన యువత మరోసారి ప్రపంచానికి తమ సత్తా చాటారని, ప్రత్యర్థులను భయపెట్టారని అన్నారు. అధికార ప్రతినిధి రాజశేఖర్ రెడ్డి మన టీం ఇండియాను అభినందిస్తూ, నేటి యువత ప్రపంచానికి ఆదర్శమని పేర్కొన్నారు# కొత్తూరు మురళి.

 

Like
1
Search
Categories
Read More
Telangana
ఎమ్మెల్యే సీతక్క పంపిణి....
భారత్ అవాజ్ న్యూస్ :తెలంగాణ దివ్యాంగుల, వయోవృద్ధుల, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సహకార సంస్థ...
By Gujile Ramu 2026-04-29 15:24:14 0 113
Andhra Pradesh
కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ నరసాపూర్ నుండి గుడివాడ వరకు వందే భారత్ రైలు ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న పశ్చిమగోదావరి జిల్లా రాజకీయ ప్రముఖులు
*నరసాపురంలో సందడి చేసిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము....*   *కేంద్ర మంత్రి భూపతి రాజు...
By Rajini Kumari 2025-12-15 11:00:12 0 268
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com