చిన్నగంజాం సముద్ర తీరంలో ఇద్దరి యువకుల గల్లంతు

0
140

చిన్నగంజం మండలంలో గురువారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. నలుగురు యువకులు పల్లెపాలెం సముద్ర తీరానికి ఈతకు వెళ్లగా, ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు అలల్లో గల్లంతయ్యారు. మరో ఇద్దరు సురక్షితంగా బయటకు వచ్చారు. సమాచారం అందుకున్న చిన్నగంజం MRO ప్రభాకర్ రావు, SI రమేష్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. సముద్రంలో గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించి
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్...
By Chennaiah Kati 2026-01-24 06:12:22 0 142
Telangana
బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారి సమక్షంలో ఘనంగా మేడ్చల్ ఫిషరీస్ కో-ఆపరేటివ్ చైర్మన్ మన్నె రాజు గారి జన్మదిన వేడుకలు.
  తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో-ఆపరేటివ్ చైర్మన్...
By Sidhu Maroju 2025-06-12 11:58:39 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com