సుప్రీం కోర్టులో తెలంగాణ డిజిపి శివధర్ రెడ్డి నియామకంపై విచారణ.|

0
153

 

 

హైదరాబాద్ : 4 వారాల్లో డీజీపీ నియామక ప్రక్రియను పూర్తి చేయాలని UPSC, తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించిన సుప్రీంకోర్టు.

 

 

 

శివధర్ రెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ గతేడాది సెప్టెంబర్ 26న జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం.

 

సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. డీజీపీని తాత్కాలిక పద్ధతిలో నియమించడానికి వీల్లేదని ఈ జీవోను కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు.

 

ఈ పిటిషన్‌పై విచారణ జరిపి శివధర్ రెడ్డి నియామక జీవోను కొట్టివేయడానికి నిరాకరించి.. డీజీపీ ఎంపిక ప్రక్రియను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన హైకోర్టు.

 

దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన పిటిషనర్.

 

దీనిపై విచారణ జరిపి డీజీపీ శివధర్ రెడ్డి ఎంపిక ప్రక్రియను 4 వారాల్లో పూర్తి చేయాలని UPSC, తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు.

Sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య: మస్కట్‌లో మహిళ ఆవేదన.. స్పందించిన పవన్.
వాల్మీకిపురానికి చెందిన దూదేకుల షెహనాజ్ మస్కట్‌లో వేధింపులు తాళలేక బాధపడ్డ విషయం తెలిసిందే....
By Pagadala Venkateswar 2026-05-04 05:52:59 0 62
Andhra Pradesh
పుంగనూరు :ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
పుంగనూరులో సోమవారం సాయంత్రం పలమనేరు నుంచి మదనపల్లి వెళ్తున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు ప్రమాదం...
By Kothuru Murali 2026-02-17 08:36:08 0 120
Bharat Aawaz
"The Silent Struggle – How Discrimination Still Shadows Equality"
Article 14 of the Indian Constitution promises equality before law. But is this promise felt in...
By Citizen Rights Council 2025-07-24 06:49:51 0 2K
Andhra Pradesh
77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: JC
ఈ నెల 26న మదనపల్లి బెంగళూరు రోడ్డులోని బీటీ కళాశాల మైదానంలో జరిగే 77వ భారత గణతంత్ర దినోత్సవ...
By Pagadala Venkateswar 2026-01-23 06:49:03 0 130
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com