మదనపల్లిలో మినీ స్టేడియం నిర్మాణ కసరత్తు: ఎమ్మెల్యే.
Posted 2026-02-03 06:28:04
0
136
అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లిని ప్రకటించిన నేపథ్యంలో, కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం మినీ స్టేడియం నిర్మాణానికి అధికారులను ఆదేశించారు. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష కలెక్టర్తో సమావేశమై నిర్మాణ పనులు, స్థల పరిశీలన, ఇతర అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, కలెక్టర్ నిర్మాణ పనులకు సుముఖంగా ఉన్నారని, ప్రణాళికలు సిద్ధంగా ఉంటాయని, మున్సిపల్ కమిషనర్ కూడా ఈ పరిశీలనలో భాగం కావాలని సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
సీసీ కెమెరాల ఏర్పాటులో చొరవ
'నిఘా నేత్రం'లో భాగంగా నిన్న పలు కాలనీల్లో సీసీ కెమెరాల ప్రాముఖ్యతను వివరిస్తూ పోలీసులు సమావేశాలు...
పుంగనూరు: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న జేసీబీ
పుంగనూరు పట్టణంలో శనివారం సాయంత్రం ఫారెస్ట్ ఆఫీస్ సమీపంలో ద్విచక్ర వాహనాన్ని జేసీబీ ఢీకొనడంతో...
కోనేరు అక్రమణలు తొలగించాలని రోడ్డుపై బైఠాయించి నిరసన
నందిగామలో రాస్తారోక నిర్వహించిన హిందూ సంఘాలు హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణ కమిటీ...
మున్సిపల్ ఉద్యోగులకు క్రీడా పోటీలు: కమిషనర్
కర్నూలు :
మున్సిపల్ ఉద్యోగులకు క్రీడా పోటీలు• నగరపాలక సంస్థ కమిషనర్...
ఒంగోలు నగరంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ (SASA) పాల్గొన్న శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు
ఒంగోలు నగరంలో స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ (SASA) కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు...