సీఎం చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారు – వైసీపీ నేతలు.

0
26

సీఎం చంద్రబాబు నాయుడు నియంతలా వ్యవహరిస్తూ, కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని వైసీపీ నేతలు విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పరిరక్షించాలని కోరుతూ సోమవారం మదనపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. శ్రీవారి లడ్డూ అంశంపై నివేదిక ఉన్నప్పటికీ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వైసీపీకి వ్యతిరేక ఫ్లెక్సీలపై ప్రశ్నిస్తే దాడులు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే నిసార్ అహమ్మద్ ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వైసీపీ నేతలు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తోందని తెలిపారు.

Search
Categories
Read More
Entertainment
కూలీ సినిమా రివ్యూ & రేటింగ్: రజనీకాంత్ మళ్లీ ‘థలైవా’ అని నిరూపించగా, నాగార్జున ప్రత్యేక ఆకర్షణ
సూపర్ స్టార్ రజనీకాంత్ తన తాజా చిత్రం కూలీ తో మళ్లీ వెండితెరపై అద్భుతంగా...
By Bharat Aawaz 2025-08-14 05:14:36 1 4K
Telangana
NZB: ఎసి బాలూర కళాశాల హాస్టల్ (బి)వార్డెన్ సస్పెండ్
నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని నమ్దేవాడ అ ఏసి కళాశాల  బలూరా హాస్పిటల్ (బీ). వార్డెన్ యo...
By Sadaq Sadaq 2026-02-09 10:14:47 0 80
Andhra Pradesh
S C C సంక్షేమం అభివృద్ధికి అదనంగా 150 కోట్లు కేటాయించిన కూటమి ప్రభుత్వం
పత్రికా ప్రకటన.   *ఏసు ప్రభువు త్యాగం, ప్రేమ, కరుణ బోధనలు ద్వారా విశ్వమానవాళికి చక్కని...
By Rajini Kumari 2025-12-19 11:32:46 0 107
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com