కడెం : 'మహాత్మా గాంధీ పేరుతోనే కొనసాగించాలి'

0
72

మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చడాన్ని వ్యతిరేకిస్తూ కడెం మండలం ఉడుంపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జొన్నల చంద్రశేఖర్ గుప్తా అధ్యక్షతన సభ్యులు తీర్మానం చేశారు. సర్పంచ్ చంద్రశేఖర్ గుప్తా మాట్లాడుతూ.. గ్రామీణ పేదల జీవనాధారమైన ఈ చట్టాన్ని పాత పేరుతోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ తీర్మానాన్ని ఉన్నతాధికారులకు పంపనున్నట్లు వారు పేర్కొన్నారు.

# saketh

Search
Categories
Read More
Andhra Pradesh
చిరు సినిమా టికెట్‌ను రూ.1.11లక్షలకు సొంతం చేసుకున్న అభిమాని
మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన...
By Pagadala Venkateswar 2026-01-06 07:29:12 0 113
Telangana
BRS హయంలో నగర అబి వృద్ధి.
బిర్ ఎస్ హయంలో నగరo అన్నీరాగలో అభి వృద్ధి  చెందిoదని  మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా...
By Sadaq Sadaq 2026-02-04 15:41:09 0 91
Telangana
హిందూ స్మశాన వాటిక అభివృద్ధికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లికి ఘన సన్మానం.|
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : మచ్చ బొల్లారం డివిజన్‌ బర్టన్‌గూడ లోని హిందూ స్మశానవాటిక...
By Sidhu Maroju 2025-11-20 16:59:53 0 108
Andhra Pradesh
గొప్ప సమావేశం....
గొప్ప సమావేశం.. ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్ (APRDC) చైర్మన్ శ్రీ ప్రగడ...
By Chennaiah Kati 2026-02-13 06:46:31 0 72
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com