ప్రపంచం లోనే ప్రజా స్వామ్య దేశం భారత్

0
445

స్పెషల్ ఇన్వెస్ట్ గేషన్ రివి జన్ నియమావళి ప్రకారం 1952 సంవత్సరం నుండి బార తా వని లో21 సంవత్సరం నిండిన ప్రతి పౌరుడికి. పౌర రా లకు ఓటు హక్కు భారత్ ప్రభుత్వం కల్పించింది. రాజ్యాంగం ద్వారా పరిపాలన విభాగం శాసన సభ. న్యా యా వ్యవస్థ లు ద్వారా భారత ప్రజా స్వామ్య స్వాతంత్ర్యం నడుస్తున్నది . 1989 మార్చిలో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ చట్ట సభలలో ఓటు హక్కు 21 నుంచి 18 సంవత్సరాలు తగ్గించి ఆమోదం తెలిపారు. భారత ఎన్ని కల కమీషన్ వారు నిర్ణయించిన తర్వాత అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాటిస్తున్నాయి మొదటి ప్రపంచం ఎక్కువ జనాభాలో చైనా దేశం మొదటి  స్థానం లో ఉండగా ఇప్పుడు 13.1.2026 నాటికి 140 కోట్ల 26 లక్షల భారత్ జనాభా ఉంది. ఇందులో ఓటు హక్కు గలవారు వంద కోట్ల పై గానే ఉన్నారు. స్థానిక. సార్వత్రిక ఎన్నికల్లో ఈ వి యం లు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని ప్రతి పక్షాలు మరియు కొంత మంది ప్రజలు గుస గుస లాడుతున్నారు. ఎన్నికల విద నం లో మార్పులు తీసుకు రా వా లని విద్యావేత్తలు . న్యాయ వాదులు నిపుణ లు ప్ర జ లు అభిప్రాయ ప డుతున్నారు. కాబట్టి ప్రజా స్వామ్య ము గల మన దేశము లో భారత ఎన్నికల నియమావళి అను గుణంగా సవరించాలని కోరుతున్నట్లు తెలిసింది

Search
Categories
Read More
BMA
"Break Their Legs" Order Raises Serious Concerns Over Police Brutality in Bhubaneswar
On June 29, 2025, Additional Commissioner of Bhubaneswar was caught on camera instructing...
By Citizen Rights Council 2025-06-30 08:54:59 0 3K
Andhra Pradesh
రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారిని కలిసిన శ్రీకాళహస్తి దేవాలయం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్
రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఈ టైం గల నియమితులైన శ్రీ సుగవాసి ప్రసాద్...
By Benguluri Madhubabu 2026-05-21 01:30:57 0 52
Andhra Pradesh
కేజీ చికెన్ 300రపాయలు. మాంసం ప్రియులకు షాక్
తెలుగు రాష్ట్రాల్లో గత వారం తో పోలిస్తే చికెన్ ధరలు పెరిగాయి. హైదరాబాద్ లో కేజీ స్కిన్ లెస్...
By Karapati Gopi 2025-12-28 04:51:42 0 328
Andhra Pradesh
పుంగనూరు: మత్సవతారంలో దర్శనమిచ్చిన వెంకటేశ్వరుడు
పుంగనూరులో శ్రీకళ్యాణ వేంకటరమణ స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం...
By Kothuru Murali 2026-03-02 04:07:45 0 101
Telangana
భీమ్ రావ్ నగర్ లో డ్రైనేజీ పైప్ పనులను పరిశీలించిన మాజీ కార్పొరేటర్ .|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : భీమ్ రావు నగర్ లో ప్రస్తుతం కొనసాగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ...
By Sidhu Maroju 2026-02-27 12:34:40 0 155
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com