ప్రపంచం లోనే ప్రజా స్వామ్య దేశం భారత్

0
344

స్పెషల్ ఇన్వెస్ట్ గేషన్ రివి జన్ నియమావళి ప్రకారం 1952 సంవత్సరం నుండి బార తా వని లో21 సంవత్సరం నిండిన ప్రతి పౌరుడికి. పౌర రా లకు ఓటు హక్కు భారత్ ప్రభుత్వం కల్పించింది. రాజ్యాంగం ద్వారా పరిపాలన విభాగం శాసన సభ. న్యా యా వ్యవస్థ లు ద్వారా భారత ప్రజా స్వామ్య స్వాతంత్ర్యం నడుస్తున్నది . 1989 మార్చిలో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ చట్ట సభలలో ఓటు హక్కు 21 నుంచి 18 సంవత్సరాలు తగ్గించి ఆమోదం తెలిపారు. భారత ఎన్ని కల కమీషన్ వారు నిర్ణయించిన తర్వాత అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పాటిస్తున్నాయి మొదటి ప్రపంచం ఎక్కువ జనాభాలో చైనా దేశం మొదటి  స్థానం లో ఉండగా ఇప్పుడు 13.1.2026 నాటికి 140 కోట్ల 26 లక్షల భారత్ జనాభా ఉంది. ఇందులో ఓటు హక్కు గలవారు వంద కోట్ల పై గానే ఉన్నారు. స్థానిక. సార్వత్రిక ఎన్నికల్లో ఈ వి యం లు బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని ప్రతి పక్షాలు మరియు కొంత మంది ప్రజలు గుస గుస లాడుతున్నారు. ఎన్నికల విద నం లో మార్పులు తీసుకు రా వా లని విద్యావేత్తలు . న్యాయ వాదులు నిపుణ లు ప్ర జ లు అభిప్రాయ ప డుతున్నారు. కాబట్టి ప్రజా స్వామ్య ము గల మన దేశము లో భారత ఎన్నికల నియమావళి అను గుణంగా సవరించాలని కోరుతున్నట్లు తెలిసింది

Search
Categories
Read More
Telangana
నూతన పవర్ బోర్ వెల్ ప్రారంభించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కంటోన్మెంట్  3 వార్డు మడ్ ఫోర్డ్ తిరు తుల్కంతమ్మన్ దేవాలయానికి...
By Sidhu Maroju 2025-12-19 07:21:00 0 107
Andhra Pradesh
పది పరీక్షల్లో గుంటూరు జిల్లా నుంచే స్టేట్ టాపర్‌లు రావాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా గారు, ఐ.ఏ.ఎస్. పిలుపునిచ్చారు.
గుంటూరు, జనవరి 22 : పది పరీక్షల్లో గుంటూరు జిల్లా నుంచే స్టేట్ టాపర్‌లు రావాలని జిల్లా...
By John Baji 2026-01-22 11:02:43 0 110
Andhra Pradesh
Implementation of District-Wide Drone Patrolling for Enhanced Public Safety – Sri Sathya Sai District Police.
  PUTTAPARTHI | DECEMBER 26, 2025 The Sri Sathya Sai District Police, under the leadership...
By Venugopal Gopal 2025-12-26 17:18:48 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com