మదనపల్లి మండలంలో మహిళా ఆత్మహత్య

0
32

గురువారం ఉదయం మదనపల్లి మండలంలోని కొత్తవారిపల్లి గ్రామంలో ప్రేమకుమారి (45) అనే మహిళ జీవితంపై విరక్తితో తన ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఆమె పిల్లలు ఏడుస్తుండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తాలూకా పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని ఆసుపత్రి మార్చురీకి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. లేట్ శ్యాంసన్ భార్య అయిన ప్రేమకుమారి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లి లో పరేడ్ రిహార్సల్స్ – పర్యవేక్షించిన అధికారులు.
మదనపల్లెలో గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం బీటీ కళాశాల మైదానం సిద్ధమవుతోంది. ఈసారి గణతంత్ర...
By Pagadala Venkateswar 2026-01-25 06:46:04 0 49
Andhra Pradesh
National Road Safety Month
As part of the 37th National Road Safety Month, a "National Road Safety Walkathon" was organized...
By Terli Ashok 2026-01-25 05:22:18 0 121
Andhra Pradesh
నెల్లూరు మున్సిపల్ కార్మికుల అమానుష అరెస్టులను నిరసనగలం విప్పిన మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు
*నెల్లూరు మున్సిపల్ కార్మికులపై పోలీసుల అమానుష లాఠీచార్జికి, కార్మికుల అక్రమ*  *అరెస్టు లను...
By Rajini Kumari 2025-12-19 11:46:16 0 113
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com