మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఎల్ వో సి చెక్కులను అందజేసిన వెంకట్రావు

0
79

*తాడేపల్లి*

 

*మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఎల్‌వోసీ చెక్కులు అందచేసిన వల్లభనేని వెంకట్రావు,*

 

అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరికి వైద్యఖర్చుల కోసం సీఎం సహాయనిధి నుంచి మంజూరైన ఎల్‌వోసీ చెక్కులను మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో స్థానిక టీడీపీ నాయకులతో కలసి టీడీపీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు బుధవారం 

బాధితులకు అందచేశారు.

తాడేపల్లి 6 వ వార్డ్ కి చెందిన అంబటి మణి కి 30,325/- వేల రూపాయలు,17 వ వార్డ్ కి చెందిన 

కుక్కల వరలక్ష్మికి 49,492 /- వేల రూపాయల ఎల్‌వోసీ చెక్కుల ను అందజేశారు. సీఎం సహాయనిధి చెక్కులను మంజూరు చేయించిన మంత్రి నారా లోకేష్ కు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు

మేకా పుల్లారెడ్డి,అద్దంకి మురళి, ఉయ్యల శ్రీనివాసరావు,కోర్రపాటి విజయ్ కుమార్,తాడిబోయిన భాస్కర్,దేవళ్ల ప్రసాద్, దుర్గారావు,బుర్ర ముక్కు వెంకటరెడ్డి,సింకా శ్రీను,కొమరం బచ్చయ్య,సిహెచ్

రాంబాబు,రేఖా గణేష్,తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
శీర్షిక: కొత్తపల్లిలో కొలువుదీరిన నూతన పాలకవర్గం.. సర్పంచ్‌గా మున్నూరు చెన్నయ్య ప్రమాణ స్వీకారం
శీర్షిక: కొత్తపల్లిలో కొలువుదీరిన నూతన పాలకవర్గం.. సర్పంచ్‌గా మున్నూరు చెన్నయ్య ప్రమాణ...
By Vanmoj Suryamohan 2025-12-22 17:00:14 0 469
Andhra Pradesh
అబ్బా.. రెండు కళ్ళు చాలవు.. ఆంధ్రా ఊటీ అరకు అందాలు!!!!!!!!!!!
శీతాకాలం వచ్చిందంటే చాలు.. ఆంధ్ర ఊటి అరకు అందాలు పర్యాటకుల మనసు దోచేస్తాయి. మంచు దుప్పటి...
By SivaNagendra Annapareddy 2025-12-21 14:28:35 0 113
Telangana
Today latest news
ఇవాళ / ఇటీవల ముఖ్యాంశాలు ఎల్బీ నగర్ దగ్గర సర్వీస్ రోడ్ పై వైన్స్ షాప్ ఆక్రమణపై స్థానికులు,...
By G k Nookala 2026-02-10 10:19:18 0 80
Andhra Pradesh
పరిశుభ్రతతోనే ప్రజారోగ్యం : మున్సిపల్ కమిషనర్
కర్నూలు : కర్నూలు సిటీ :  పరిశుభ్రతతోనే ప్రజారోగ్యం• నగరపాలక సంస్థ కమిషనర్...
By Hari Krishna 2026-01-11 09:07:57 0 113
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com