మధుర వాడ లో శక్తి క్యాంప్

0
507

విశాఖ రూరల్ మధురవాడ శ్రీకృష్ణ గ్రామర్ హై స్కూల్ లో రాష్ట్ర అదే శాలు మేరకు ఐ టీ సెజ్ టీం క్యాంపు ఏ ఎస్ ఐ సింహా చలం ఆధ్వర్యం లో జరిగింది. క్యాంప్‌లో సుమారు 200 మంది విద్యార్థులు. విద్యార్థులు. ఉపాధ్యాయులు హాజరు అయ్యారు .ఉపాధ్యా యులు పిల్లలకు తరగతులలో శక్తి యాప్ గూర్చి తర గ తులలో చెప్పాలన్నారు . సంస్కారం. చదువు. క్రమ శిక్షణ నేర్పా లన్నా రు. విద్యార్తులు గాని మరి ఎవ్వరైనా గాని ఎక్కడైనా . ప్రమాదకరమైన ఘటనలో ఉన్నపుడు 112 నెంబర్ కు ఫోన్ చేస్తే పోలీసులు ఆ దునుకు కొం టార నీ చెప్పారు అలాగే విద్యార్థులు మత్తు పానీయాలు. గంజాయి బెట్టింగ్ అల వాట్లకు. మధ్య పానం లకు దూర ంగా ఉం డా లని అన్నారు. అవి వాడితే చెడు వ్యాసాలకు లోబడి జీ వి తా లు చెడి పోతాయి. మీరు బాగా చదివి ఈనాటి విద్యార్థులు రేపటి పౌరులు. గా తయా రై. వి ధ ఉద్యో గాలు చేసి ఇటు సేవ చేసి దేశాన్ని ప్రజలకు సేవ చేయాలి. మరియు పిల్లలు మైనర్లు కావున డ్రైవింగ్ చే యరా దు. పిల్లలకు తల్లి తండ్రులు బైకులు. వాహనా లు కొని వ్వ రా దని చెప్పారు

Search
Categories
Read More
SURAKSHA
Musharraf Ali Faruqui IAS: Powering Telangana's Progress
A dynamic Telangana IAS officer whose leadership in district administration, urban development,...
By Lokeshwari Panthadi 2026-07-15 07:39:25 0 124
Telangana
వివాహిత అనుమానాస్పద మృతి
భారత్ ఆవాజ్  సూర్యమోహన్ మద్దూర్ మండల రిపోర్టర్      వివాహిత అనుమానాస్పద...
By Vanmoj Suryamohan 2026-04-23 17:53:55 0 253
Bharat Aawaz
"వర్షం వరమా? శాపమా?"
మన జీవితంలో వర్షానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. వర్షం లేకుండా పంటలు పండవు, నీటి వనరులు నిండవు,...
By Bharat Aawaz 2025-09-20 08:04:36 0 1K
Telangana
రామగుండం : రాకపోకలకు అంతరాయం.. మాజీ ఎమ్మెల్యేలపై కేసు...!
ఈనెల 9న రామగుండం పోలీస్ కమిషనరేట్ సమీపంలోనే రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు...
By Sunka Santhosh 2026-06-12 06:24:41 0 90
Andhra Pradesh
మదనపల్లి: అధిక ఛార్జీల వసూలుపై రవాణాశాఖ తనిఖీలు
సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికుల నుంచి ప్రైవేట్ బస్సులు అధిక ఛార్జీలు...
By Pagadala Venkateswar 2026-01-15 07:55:35 0 185
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com