మధుర వాడ లో శక్తి క్యాంప్
విశాఖ రూరల్ మధురవాడ శ్రీకృష్ణ గ్రామర్ హై స్కూల్ లో రాష్ట్ర అదే శాలు మేరకు ఐ టీ సెజ్ టీం క్యాంపు ఏ ఎస్ ఐ సింహా చలం ఆధ్వర్యం లో జరిగింది. క్యాంప్లో సుమారు 200 మంది విద్యార్థులు. విద్యార్థులు. ఉపాధ్యాయులు హాజరు అయ్యారు .ఉపాధ్యా యులు పిల్లలకు తరగతులలో శక్తి యాప్ గూర్చి తర గ తులలో చెప్పాలన్నారు . సంస్కారం. చదువు. క్రమ శిక్షణ నేర్పా లన్నా రు. విద్యార్తులు గాని మరి ఎవ్వరైనా గాని ఎక్కడైనా . ప్రమాదకరమైన ఘటనలో ఉన్నపుడు 112 నెంబర్ కు ఫోన్ చేస్తే పోలీసులు ఆ దునుకు కొం టార నీ చెప్పారు అలాగే విద్యార్థులు మత్తు పానీయాలు. గంజాయి బెట్టింగ్ అల వాట్లకు. మధ్య పానం లకు దూర ంగా ఉం డా లని అన్నారు. అవి వాడితే చెడు వ్యాసాలకు లోబడి జీ వి తా లు చెడి పోతాయి. మీరు బాగా చదివి ఈనాటి విద్యార్థులు రేపటి పౌరులు. గా తయా రై. వి ధ ఉద్యో గాలు చేసి ఇటు సేవ చేసి దేశాన్ని ప్రజలకు సేవ చేయాలి. మరియు పిల్లలు మైనర్లు కావున డ్రైవింగ్ చే యరా దు. పిల్లలకు తల్లి తండ్రులు బైకులు. వాహనా లు కొని వ్వ రా దని చెప్పారు
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz