15,000 మంది తిలకించేలా రిపబ్లిక్ డే వేడుకలకు.

0
56

మదనపల్లెలో 77వ రిపబ్లిక్ వేడుకలను సోమవారం బీటీ కళాశాల మైదానంలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అధికారులు సన్నద్ధమయ్యారు. నూతన జిల్లా ఏర్పడ్డాక తొలిసారిగా జరుగుతున్న ఈ వేడుకలను 15 వేల మంది తిలకించేలా ఏర్పాట్లు చేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థుల కోసం ప్రధాన వేదికకు ఇరువైపులా టెంట్లు, మూడు దిశలలో కుర్చీలు వేశారు. పోలీసులు ఇప్పటికే రిహార్సల్స్ పూర్తి చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
13 ఏళ్ల బాలిక మిస్సింగ్
యాదమరి మండలం మదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన 13 ఏళ్ల జె.అవంతిక కనిపించడం లేదని తల్లిదండ్రులు...
By Kothuru Murali 2026-02-10 07:18:02 1 70
Andhra Pradesh
ఆధార్ కార్డు,రేషన్ కార్డులు,ఇంటి స్థలాలు లేని యానాదులను గుర్తించాలి...... జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్,ఐ. ఏ.ఎస్.,
చెరుకుపల్లి: జిల్లాలో ఆధార్ కార్డు,రేషన్ కార్డు, ఇంటి స్థలాలు లేని యానాది కుటుంబాలను గుర్తించాలని...
By Gadiyapudi Narendra 2026-02-12 12:54:39 0 39
Andhra Pradesh
ప్రత్యేక మొబైల్ యాప్ సాయంతో సమగ్ర కుటుంబ సర్వే - ఏపీ ప్రభుత్వం.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రవ్యాప్తంగా ఈనెల ఆఖరి నుంచి సమగ్ర కుటుంబ...
By John Baji 2025-12-25 05:59:51 0 106
Andhra Pradesh
పుంగనూరు: శుభారం డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
పుంగనూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఎన్ సీ సీ, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన...
By Kothuru Murali 2026-02-03 14:16:04 0 45
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com