మదనపల్లెలో భర్త ఇంటి ముందర భార్య ధర్నా

0
101

మదనపల్లెలోని ప్రశాంత్ నగర్ లో ఆదివారం భర్త కృష్ణ ఇంటి ముందు భార్య రోజా రాణి ధర్నాకు దిగింది. భర్త తనను నిర్లక్ష్యం చేస్తూ కుటుంబ బాధ్యతలను తప్పించుకుంటున్నాడని, పెళ్లి తర్వాత నుంచి ఆర్థికంగా, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆమె ఆరోపించింది. కుటుంబ సభ్యులు, పెద్దలకు చెప్పినా న్యాయం జరగకపోవడంతో బహిరంగ నిరసనకు దిగాల్సి వచ్చిందని రోజా రాణి తెలిపింది. భర్త బయటకు వచ్చి గొడవకు దిగడంతో స్థానికులు గుమిగూడారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్లాస్టిక్ కవర్స్ వాడటాన్ని ప్రతి ఒక్కరు మానేయాలి : కమిషనర్
కర్నూలు సిటీ :  ప్లాస్టిక్‌ వాడకాన్ని ప్రతి ఒక్కరూ నిషేధించాలి• నగరపాలక సంస్థ...
By Hari Krishna 2026-01-20 12:19:39 0 113
Andhra Pradesh
పుంగనూరు :పుంగనూరు పట్టణం పరిధిలో మూగజీవిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది
పుంగనూరు పట్టణ పరిధిలోని కోనేటిపాలెం నందు బుధవారం 15 అడుగుల లోతు ఉన్న నీటి సొంపులోకి ఓ ఎద్దు...
By Kothuru Murali 2026-02-26 12:38:22 0 70
Andhra Pradesh
చీరాలలో దివ్యాంగుల గర్జన * సొంత ఇళ్లు కల్పించాలని ప్రభుత్వానికి విన్నపం
చీరాల పట్టణంలోని ఎన్.ఆర్.పి.ఎం హైస్కూల్ ఆవరణలో గల ఓపెన్ ఎయిర్ థియేటర్ లో దివ్యాంగుల పోరాట సమితి...
By Vadlamudi NagaVenkat 2026-03-07 16:54:31 0 472
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com