మదనపల్లి లో పరేడ్ రిహార్సల్స్ – పర్యవేక్షించిన అధికారులు.

0
51

మదనపల్లెలో గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం బీటీ కళాశాల మైదానం సిద్ధమవుతోంది. ఈసారి గణతంత్ర దినోత్సవంతో పాటు ఓటర్స్ డే కార్యక్రమాలు ఒకే వేదికపై జరగనున్నాయి. జిల్లాలోని పోలీసు శాఖతో పాటు వివిధ విభాగాల సిబ్బంది పరేడ్ నిర్వహించారు. సబ్ కలెక్టర్ చల్ల కళ్యాణి, DSP మహేంద్ర, సీఐలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ రిహార్సల్స్ నిర్వహించారు. వేడుకలు సజావుగా సాగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
గణతంత్ర వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డోన్ ఎమ్మెల్యే కోట్ల !!
కర్నూలు : నంద్యాల : డోన్ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని డోన్ మున్సిపల్ కార్యాలయంలో...
By Hari Krishna 2026-01-26 08:31:56 0 138
Andhra Pradesh
మదనపల్లి: బేకరీ మాస్టర్ ఆత్మహత్యాయత్నం.
మదనపల్లిలో మంగళవారం, ఆర్థిక ఇబ్బందులు తాళలేక 26 ఏళ్ల ఆనంద్ అనే యువకుడు ఆత్మహత్యాయత్నానికి...
By Pagadala Venkateswar 2026-02-10 07:39:31 0 26
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com