మధుర వాడ లో ఏ ఐ ఐ సి డయాసిస్ సమావేశం

0
476

  విశాఖ ప ట్న ము నందు మ దు ర వాడ లో ఇండియా ఇండిపెండెంట్ చ ర్సెస్ డ యోసిస్ స మావేశం శ ని వారం ఉద యం 10 గంట ల నుంచి మ ధ్యాహ్నం రెండు గంట ల వ ర కు జ రిగింది. ఈ సమావేశానికి లక్ష్మి సిస్టర్ అధ్యక్షత వహించగా. సుమారు వివిధ ప్రాంతా ల. నుండి మరియు విశా ఖ పట్నం   నుండీ   వంద  మంది  సంగ సేవకులు. పాల్గొ న్నారు సంస్థ అధినేత అయిన అర్చ్ బిసఫ్ హ్య రీ సెబాస్టియన్ మాట్లాడుతూ సంగ సేవకులు పై అనంత పురంలో జరిగిన దాడి హేయమైన చర్య అని ఖండించారు. క్రైస్తవుల పై దాడి జరుగుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నదని దుయ్యబట్టారు. మనం ఓర్పు తో ఇంక ఎంత కాలం ఉండాలని అన్నారు. రాష్ట్రం లో క్రైస్తవ ల మీద ఇక పై దాడి చేస్తే మనం అందరమూ ఐకమత్యో గా వుండి ఏదుర్కో వా లనితెలిపారు. ఇంకా వివిధ అంశాలపై చర్చించారు . మన ఏ ఐ ఐ సి డ యాలిస్ కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ . కావున కొంతమంది రెన్యూ వల్ పేరుతో పాస్టర్ లను మోసం చేస్తున్నారు . నకిలీ సంస్థలను నమ్మరా దని అన్నారు అంతే కాకుండా సేవకులకు మ్యారేజ్ లైసెన్స్ . బైబిలు విద్యార్హత పత్రాలు. డయాసి స్ చొక్కా. క్లార్జి. బుక్స్ . మే టీ రీ యాల్స్ మా దగ్గర ఉన్నవి కావాల్సిన వారు సంబంధిత తరగతికి సంబంధించిన ఫీజు. కట్టి తీసుకోవాలన్నారు. ఈసమావేశంలో సిస్టర్ లక్ష్మి గారు. సెబాస్టియన్ గారు. పాస్టర్లు జాన్ తి మో తీ గారు. జోసఫ్ గారు. అబ్రహం గారు. తది తరులు హాజరు ఐనారు. సంప్రదించవలసిన వారు 93943260000

Search
Categories
Read More
Telangana
మొహరం పండుగ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే
మొహరం పండుగ ఏర్పాట్లపై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఆరవ అంతస్తు సమావేశ హాల్లో రవాణా...
By Sidhu Maroju 2025-06-10 15:30:37 0 1K
Telangana
మంత్రులకు క్లాస్ తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.|
హైదరాబాద్ : సభలో బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ ఇచ్చేందుకు మంత్రులు సమాయత్తం కావాలి.  జిల్లాల...
By Sidhu Maroju 2025-12-29 13:02:16 0 121
Andhra Pradesh
మదనపల్లెలో లారీ అగ్నిప్రమాదం – రూ. 9 లక్షల నష్టం.
మదనపల్లెలోని బసినికొండ అమీన్ గ్యారేజీలో నిలిపి ఉంచిన లారీలో శుక్రవారం వేకువజామున షార్ట్ సర్క్యూట్...
By Pagadala Venkateswar 2026-04-03 05:58:54 0 52
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com