మధుర వాడ లో ఏ ఐ ఐ సి డయాసిస్ సమావేశం

0
508

  విశాఖ ప ట్న ము నందు మ దు ర వాడ లో ఇండియా ఇండిపెండెంట్ చ ర్సెస్ డ యోసిస్ స మావేశం శ ని వారం ఉద యం 10 గంట ల నుంచి మ ధ్యాహ్నం రెండు గంట ల వ ర కు జ రిగింది. ఈ సమావేశానికి లక్ష్మి సిస్టర్ అధ్యక్షత వహించగా. సుమారు వివిధ ప్రాంతా ల. నుండి మరియు విశా ఖ పట్నం   నుండీ   వంద  మంది  సంగ సేవకులు. పాల్గొ న్నారు సంస్థ అధినేత అయిన అర్చ్ బిసఫ్ హ్య రీ సెబాస్టియన్ మాట్లాడుతూ సంగ సేవకులు పై అనంత పురంలో జరిగిన దాడి హేయమైన చర్య అని ఖండించారు. క్రైస్తవుల పై దాడి జరుగుతుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు చూస్తున్నదని దుయ్యబట్టారు. మనం ఓర్పు తో ఇంక ఎంత కాలం ఉండాలని అన్నారు. రాష్ట్రం లో క్రైస్తవ ల మీద ఇక పై దాడి చేస్తే మనం అందరమూ ఐకమత్యో గా వుండి ఏదుర్కో వా లనితెలిపారు. ఇంకా వివిధ అంశాలపై చర్చించారు . మన ఏ ఐ ఐ సి డ యాలిస్ కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థ . కావున కొంతమంది రెన్యూ వల్ పేరుతో పాస్టర్ లను మోసం చేస్తున్నారు . నకిలీ సంస్థలను నమ్మరా దని అన్నారు అంతే కాకుండా సేవకులకు మ్యారేజ్ లైసెన్స్ . బైబిలు విద్యార్హత పత్రాలు. డయాసి స్ చొక్కా. క్లార్జి. బుక్స్ . మే టీ రీ యాల్స్ మా దగ్గర ఉన్నవి కావాల్సిన వారు సంబంధిత తరగతికి సంబంధించిన ఫీజు. కట్టి తీసుకోవాలన్నారు. ఈసమావేశంలో సిస్టర్ లక్ష్మి గారు. సెబాస్టియన్ గారు. పాస్టర్లు జాన్ తి మో తీ గారు. జోసఫ్ గారు. అబ్రహం గారు. తది తరులు హాజరు ఐనారు. సంప్రదించవలసిన వారు 93943260000

Search
Categories
Read More
Telangana
జయలలిత లాగా వేషధారణతో తెలంగాణ ప్రజలతో అమ్మ అనిపించుకుందాం అనుకుటుందేమో కానీ ... ఆమె ఎప్పటికీ ఎప్పటికీ శశికళే కానీ జయలలిత కాలేదు
సంపాదించిన అక్రమ ఆస్తులను కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డితో కుమ్మక్కు అయి టిఆర్ఎస్ పేరిటే పార్టీ...
By Ponnala Srinivasrao 2026-04-27 05:02:39 0 90
Telangana
కిషన్ ప్రసాద్ కాలనీకి శాశ్వత పరిష్కారం - శాంతి శ్రీనివాస్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలో గల కిషన్ ప్రసాద్ కాలనీలో జరుగుతున్న...
By Sidhu Maroju 2026-02-04 09:43:16 0 140
Telangana
పరస్పర రాజీతోనే కక్షిదారులకు సత్వర న్యాయం : జస్టిస్ కె లక్ష్మణ్.|
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :    జిల్లా న్యాయ సేవల అథారిటీ మేడ్చల్ -...
By Sidhu Maroju 2025-11-16 15:24:52 0 176
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com