పుంగునూరు :పుంగనూరు లో కొండచిలువల కలకలం.

0
126

పుంగనూరు మండలం మర్రిమాకులపల్లి గ్రామ సమీపంలోని మామిడి తోటలో రెండు భారీ కొండచిలువలు కలకలం సృష్టించాయి. సుమారు 13 అడుగుల పొడవున్న ఈ కొండచిలువలను పశువుల కాపరులు గుర్తించి అటవీ అధికారులకు సమాచారం అందించారు. శుక్రవారం బీట్ ఆఫీసర్ శోభనాద్రి నేతృత్వంలోని రెస్క్యూ బృందం మూడు గంటల పాటు శ్రమించి వీటిని చాకచక్యంగా పట్టుకుంది. అనంతరం వాటిని అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామస్థులు, అధికారులు అప్రమత్తమయ్యారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Telangana
ఒంటిపై భారీగా బంగారం.. ఐటీశాఖ అదుపులో తెలంగాణ హాకీ చైర్మన్‌ ?
హైదరాబాద్‌ శేరిలింగంపల్లికి చెందిన తెలంగాణ హాకీ చైర్మన్‌ కొండా...
By Ponnala Srinivasrao 2026-03-28 03:42:50 0 126
Andhra Pradesh
బాపట్ల పట్టణ శివారు చింతా వారి పాలెం వద్ద వరి కుప్ప దగ్దం గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పంటించి పరారైన వైనం..
బాపట్ల పట్టణ శివారు చింతా వారి పాలెం వద్దవరి కుప్ప దగ్దం...  గుర్తు తెలియని వ్యక్తులు...
By Gadiyapudi Narendra 2026-01-06 11:10:33 0 211
Andhra Pradesh
పదోతరగతి పరీక్షకు 75 మంది దూరం
విజయనగరం జిల్లాలో సోమవారం జరిగిన పదో తరగతి పరీక్షకు 23,015 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా,...
By Boiena Rajesh 2026-03-16 14:11:25 0 118
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com