పుంగనూరు: సిఆర్పిఎఫ్ జవాను మృతి పై వివరాలు తెలిపిన డి. ఎస్. పి.

0
65

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ కు వై ప్లస్ భద్రత కల్పిస్తున్న చెన్నారెడ్డి అనే సీఆర్పీఎఫ్ జవాన్, కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం రాత్రి ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శుక్రవారం పుంగనూరు పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మదనపల్లె డిఎస్పి మహేంద్ర ఈ ఆత్మహత్యకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:బోయకొండ గంగమ్మను దర్శించుకున్న పోలీసు ఉన్నతాధికారులు.
శుక్రవారం, చౌడేపల్లి మండలం, దిగువపల్లిలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయాన్ని అన్నమయ్య జిల్లా డి ఐ జి...
By Kothuru Murali 2026-01-30 11:43:10 0 44
Telangana
ఆయిల్ పామ్ & ఉద్యాన పంటల సాగు లాభదాయకం పంట మార్పిడి తో అధిక ఆదాయం
మహబూబాబాద్,డిసెంబర్ 22 (భారత్ అవాజ్): మహబూబాబాద్ మండలం లోని పలు గ్రామాలను జిల్లా ఉద్యాన,...
By Bittu Bittu 2025-12-22 12:59:35 0 187
Telangana
జనవరి 18న ఛలో ములుగు జిల్లా మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర
మహబూబాబాద్,జనవరి 16 (భారత్ అవాజ్): ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహా...
By Bittu Bittu 2026-01-16 13:24:26 0 681
Andhra Pradesh
2026 జీడీసీసీ బ్యాంకు క్యాలెండర్ ఆవిష్కరణ
 జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నందు *జీడీసీసీ బ్యాంకు చైర్మన్ శ్రీ మక్కెన మల్లికార్జునరావు*...
By John Baji 2025-12-31 01:41:54 0 128
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com