ఎంఈఎస్ కాలనీలో అభివృద్ధి పనుల జోరు- డ్రైనేజీ పనులకు శ్రీకారం.|

0
137

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : మచ్చ బొల్లారం 133 డివిజన్ MES కాలనీలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. కాలనీవాసులు సొంత నిధులతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (UGD) పనులను స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ఘనంగా ప్రారంభించారు. 

ఈ సందర్భంగా కాలనీ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. డ్రైనేజీ పనులు పూర్తి అయిన వెంటనే సీసీ(CC) రోడ్ల పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు.  దీనిపై కార్పొరేటర్ సానుకూలంగా స్పందిస్తూ.. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో కాలనీలోని సిసి రోడ్ల మంజూరుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

#sidhumaroju 

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా బీసీ సంక్షేమ సంఘం నూతన కమిటీ ఎన్నిక.
జాతీయ బీసీ సంక్షేమ సంఘం అన్నమయ్య జిల్లా కమిటీని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా...
By Pagadala Venkateswar 2026-03-08 04:55:26 0 127
Andhra Pradesh
CM చంద్రబాబుకుCPI జాతీయ కార్యదర్శి రామకృష్ణ వినతి పత్రం
*Press Release*   *నరేగా పథకంలో కేంద్రం వాటా తగ్గింపు సమంజసం కాదు*   *సీఎం...
By Rajini Kumari 2025-12-23 08:02:09 0 149
Andhra Pradesh
పారిశుద్ధ్యం మరింత మెరుగుపడాలి : కమిషనర్
కర్నూలు :  పారిశుద్ధ్యం మరింత మెరుగుపరచాలి• నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్నగరంలో...
By Hari Krishna 2026-01-06 00:02:07 0 165
Telangana
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి... కలెక్టర్ రాహుల్ రాజ్.
మెదక్ జిల్లా మున్సిపల్ ఎన్నికలకు అధికారులందరూ సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్...
By Gangaram Rangagowni 2026-01-24 09:57:13 0 228
Telangana
ఈనెల 22 వరకు టీజీ ఎస్సీ స్టడీ సర్కిల్ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ దరఖాస్తులు చేసుకోవాలి జిల్లా అధికారి విజయలక్ష్మి
మెదక్ జిల్లా పి టి సి  రిపోర్టర్ గంగరాం గౌడ్...     నెల 22 లోగా టీజీ ఎస్సీ...
By Gangaram Rangagowni 2026-02-21 08:38:05 0 150
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com