ఎంఈఎస్ కాలనీలో అభివృద్ధి పనుల జోరు- డ్రైనేజీ పనులకు శ్రీకారం.|

0
163

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : మచ్చ బొల్లారం 133 డివిజన్ MES కాలనీలో అభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. కాలనీవాసులు సొంత నిధులతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ (UGD) పనులను స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ ఘనంగా ప్రారంభించారు. 

ఈ సందర్భంగా కాలనీ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. డ్రైనేజీ పనులు పూర్తి అయిన వెంటనే సీసీ(CC) రోడ్ల పనులను వెంటనే ప్రారంభించాలని కోరారు.  దీనిపై కార్పొరేటర్ సానుకూలంగా స్పందిస్తూ.. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సహకారంతో కాలనీలోని సిసి రోడ్ల మంజూరుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

#sidhumaroju 

Search
Categories
Read More
Telangana
అంబేద్కర్ 135 వ జయంతి సందర్బంగా నివాళులు అర్పించిన : మినిస్టర్ వివేక్ వెంకటస్వామి
పెద్దపల్లి పట్టణానికి చేరుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. బడుగు,...
By Avunoori Mahesh 2026-04-14 05:37:32 0 158
Telangana
మంచిర్యాల: పురపాలిక కార్యాలయం వద్ద ఉద్రిక్తత
మంచిర్యాల: పురపాలిక కార్యాలయం వద్ద ఉద్రిక్తత మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి పురపాలిక కార్యాలయం...
By Pinnehasan Odela 2026-02-04 07:42:46 0 225
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com