పేదల పొట్ట కొట్టే చర్యలను సహించం: కాంగ్రెస్

0
167

పుంగనూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మురళీ మోహన్ యాదవ్ ఆదివారం మదనపల్లెలో మాట్లాడుతూ, కేంద్రంలోని కూటమి ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరు కార్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. పేదల కడుపు కొట్టాలనే ఉద్దేశంతోనే ఈ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ నిరసన దీక్ష కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Business & Finance
Secure Business Success with Limited Liability Company
A Limited Liability Company (LLC) helps entrepreneurs protect their personal assets while running...
By Navya Sree 2026-07-18 04:58:38 0 32
Business & Finance
ITR Filing Made Easy for Stress-Free Tax Compliance
ITR (Income Tax Return) Filing is essential for individuals, professionals, and businesses to...
By Navya Sree 2026-07-21 06:27:01 0 42
Andhra Pradesh
మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఇంకో సారి రిపీట్ కాకూడదంటూ హెచ్చరిక.
మంత్రులకు చంద్రబాబు సీరియస్ వార్నింగ్.. ఇంకో సారి రిపీట్ కాకూడదంటూ హెచ్చరిక 10-04-2026 Fri 16:56...
By Pagadala Venkateswar 2026-04-10 12:18:11 0 106
Andhra Pradesh
test
test
By Hazu MD. 2026-03-23 11:00:13 0 392
Business & Finance
Gas Leak Incident Highlights Worker Safety Concerns
More than 40 migrant workers from Jharkhand are returning home after a gas leak at a factory in...
By Navya Sree 2026-07-01 06:52:03 0 56
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com