పెన్షన్ డబ్బు దుర్వినియోగం చేస్తే సస్పెన్షన్ తప్పదు: డిపిఎం.

0
62

అన్నమయ్య జిల్లా డీపీఎం ధర్మరాజు పెన్షన్ డబ్బును లబ్ధిదారులకు ఇవ్వకుండా పన్నులు లేదా ఇతర అవసరాలకు జమచేస్తే సంబంధిత సిబ్బందిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. గురువారం మదనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పెన్షన్ పంపిణీ చేసే సచివాలయ అధికారులతో నిర్వహించిన సమావేశంలో, ప్రతి నెల ఒకటో తేదీన వంద శాతం పెన్షన్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. పెన్షన్ నిధుల దుర్వినియోగంపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కానివిని ఎరుగునని రీతిలో యర్రగొండపాలెం పట్టణం లో మహిళల వారి భారీ కోలాట ప్రదర్శన
కనివిని ఎరుగని రీతిలో యర్రగొండపాళెం పట్టణం లో మహిళల భారీ కోలాట ప్రదర్శన యర్రగొండపాలెం పట్టణంలోని...
By Chennaiah Kati 2026-01-14 06:09:29 0 151
Telangana
అసభ్యకరమైన కంటెంట్ ను తొలగించండి - ట్విట్టర్ కు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు.|
హైదరాబాద్ :  ట్విట్టర్(X) కు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు. గ్రోక్ చాట్ బాట్ సృష్టిస్తున్న...
By Sidhu Maroju 2026-01-02 15:54:40 0 85
Andhra Pradesh
సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మార్వో మరియుఆర్ అండ్ బి అధికారులు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం, జె టౌన్ సమీపంలో 42వ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన...
By Kothuru Murali 2026-01-03 11:14:01 0 85
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com