మదనపల్లెలో పగటి వేళ భారీ వాహనాలకు నో ఎంట్రీ.

0
102

మదనపల్లె పట్టణంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం నుంచి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పట్టణంలోకి లారీలు, భారీ వాహనాలు, ట్రాక్టర్లకు అనుమతి లేదని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ ఎస్. గురునాథ్ తెలిపారు. సరుకు రవాణా వాహనాలు రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల మధ్య మాత్రమే అన్లోడింగ్ చేసుకోవాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు, జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు.
    Chandrababu Naidu: కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-03-20 14:05:57 0 99
Andhra Pradesh
పీకలవాగును పరిశీలించిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి గారు
గుంటూరు పశ్చిమ నియోజకవర్గములో ప్రవహించే కీలకమైన పీకలవాగు ప్రాంతాన్ని ఎమ్మెల్యే శ్రీమతి గళ్ళా...
By John Baji 2026-02-04 11:46:09 0 190
Andhra Pradesh
తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో గణతంత్ర దినోత్సవ వేడుకలు
*తాడేపల్లి:*     *తాడేపల్లి పోలీస్ స్టేషన్ నందు ఘనంగా77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.*...
By Rajini Kumari 2026-01-26 08:06:07 0 127
Bharat Aawaz
💔 A Mother’s Last Embrace: Miracle Survival in Air India Crash
In a heartbreaking yet awe-inspiring moment during the tragic Air India crash on June 12, an...
By Bharat Aawaz 2025-07-28 12:09:53 0 2K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com