పుంగనూరు: హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖై దు విధించారు.

0
64

పుంగనూరు నియోజవర్గం, సోమల పోలీస్ స్టేషన్ పరిధిలో 2016 సంవత్సరం ఇరికి పెంట పంచాయతీ ఎర్ర మిట్ట గ్రామంలో కమలమ్మ( 47 ) హత్యకు గురైంది. సోమల పోలీసులు శ్రీనివాసులు నాయుడు, గంగులమ్మ, వెంకటరమణ నాయుడు, పై కేసు నమోదు చేశారు. గంగులమ్మ, శ్రీనివాసులు నాయుడు పై నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి ఐపిసి సెక్షన్ 302 జీవిత ఖైదు , ఒక్కొక్కరికి రూ 5000 వేలు జరిమానా. సెక్షన్ 324 కింద మరో ఏడాది జైలు శిక్ష ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలుచొప్పున జరిమానా విధిస్తూ మదనపల్లె అదనపు జిల్లా సెషన్స్ జడ్జి గురువారం తీర్పు నిచ్చారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
ఎంపీ కేశినేని శివనాద్ సారధ్యంలో మహిళలకు ఎస్ఐఆర్డీలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ
*ప్ర‌చుర‌ణార్థం* *15-12-2025*   తేనె, వర్మి, ప్రకృతి సాగుతో ఎస్.హెచ్.జి...
By Rajini Kumari 2025-12-16 07:32:03 0 96
Telangana
ఘనంగా హర్ గర్ తిరంగా జెండా కార్యక్రమం.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: అల్వాల్ సర్కిల్ పరిధి  అంబేద్కర్ నగర్ లో  హర్ గర్ తిరంగా...
By Sidhu Maroju 2025-08-14 10:45:19 0 604
Telangana
ఫిష్ వెంకట్ భౌతికకాయానికి నివాళులు అర్పించిన ప్రముఖులు
సికింద్రాబాద్/అడ్డగుట్ట   సినీ నటుడు ఫిష్ వెంకట్ మృతి చాలా బాధాకరమని మాజీ సినిమాటోగ్రఫీ...
By Sidhu Maroju 2025-07-19 13:33:26 0 889
Andhra Pradesh
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి : మున్సిపల్ కమిషనర్
కర్నూలు సిటీ :  అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి• నగరపాలక సంస్థ కమిషనర్...
By Hari Krishna 2026-01-20 12:18:00 0 66
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com