పుంగనూరు: హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖై దు విధించారు.

0
139

పుంగనూరు నియోజవర్గం, సోమల పోలీస్ స్టేషన్ పరిధిలో 2016 సంవత్సరం ఇరికి పెంట పంచాయతీ ఎర్ర మిట్ట గ్రామంలో కమలమ్మ( 47 ) హత్యకు గురైంది. సోమల పోలీసులు శ్రీనివాసులు నాయుడు, గంగులమ్మ, వెంకటరమణ నాయుడు, పై కేసు నమోదు చేశారు. గంగులమ్మ, శ్రీనివాసులు నాయుడు పై నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి ఐపిసి సెక్షన్ 302 జీవిత ఖైదు , ఒక్కొక్కరికి రూ 5000 వేలు జరిమానా. సెక్షన్ 324 కింద మరో ఏడాది జైలు శిక్ష ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలుచొప్పున జరిమానా విధిస్తూ మదనపల్లె అదనపు జిల్లా సెషన్స్ జడ్జి గురువారం తీర్పు నిచ్చారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో రెవిన్యూ క్లినిక్ ప్రారంభించిన కలెక్టర్.
అన్నమయ్య జిల్లాలో రెవిన్యూ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ పి. జి. ఆర్. ఎస్....
By Pagadala Venkateswar 2026-01-20 06:18:08 0 143
Andhra Pradesh
ఇక బరువు తగ్గొద్దు లోకేశ్.. ప్రధాని మోదీ సరదా సూచన!
హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ప్రధాని మోదీకి తేనీటి విందు ఫిట్‌నెస్ విషయంలో మోదీయే...
By Pagadala Venkateswar 2026-05-11 02:45:06 0 53
Andhra Pradesh
మదనపల్లె: అప్పు అడిగినందుకు బట్టల వ్యాపారిపై దాడి.
మదనపల్లె ఈశ్వరమ్మ కాలనీలో బాకీ సొమ్ము అడిగినందుకు ముబీనా (40) అనే మహిళపై సోఫియా అనే మహిళ దాడి...
By Pagadala Venkateswar 2026-03-05 03:46:12 0 104
Andhra Pradesh
జాతీయ రహదారి భద్రతా మాసం.
జాతీయ రహదారి భద్రతా మాసం-2026: మదనపల్లెలో రోడ్ సేఫ్టీ అవగాహన వాన్ Madanapalle, Annamayya | Jan...
By Pagadala Venkateswar 2026-01-23 06:03:55 0 111
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com