పుంగనూరు: హత్య కేసులో ఇద్దరు నిందితులకు జీవిత ఖై దు విధించారు.

0
65

పుంగనూరు నియోజవర్గం, సోమల పోలీస్ స్టేషన్ పరిధిలో 2016 సంవత్సరం ఇరికి పెంట పంచాయతీ ఎర్ర మిట్ట గ్రామంలో కమలమ్మ( 47 ) హత్యకు గురైంది. సోమల పోలీసులు శ్రీనివాసులు నాయుడు, గంగులమ్మ, వెంకటరమణ నాయుడు, పై కేసు నమోదు చేశారు. గంగులమ్మ, శ్రీనివాసులు నాయుడు పై నేరం రుజువు కావడంతో ఒక్కొక్కరికి ఐపిసి సెక్షన్ 302 జీవిత ఖైదు , ఒక్కొక్కరికి రూ 5000 వేలు జరిమానా. సెక్షన్ 324 కింద మరో ఏడాది జైలు శిక్ష ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలుచొప్పున జరిమానా విధిస్తూ మదనపల్లె అదనపు జిల్లా సెషన్స్ జడ్జి గురువారం తీర్పు నిచ్చారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
"సేవ పక్షం" కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్.    “సెప్టెంబర్ 17 నరేంద్ర మోడీ జన్మదిన...
By Sidhu Maroju 2025-09-20 14:25:21 0 181
Telangana
మా సమస్యలను పరిష్కరించండి: అల్వాల్ జొన్నబండ నివాసులు
మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అల్వాల్ జొన్న బండ నివాసులు, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి...
By Sidhu Maroju 2025-06-29 12:42:09 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com