పది పరీక్షల్లో గుంటూరు జిల్లా నుంచే స్టేట్ టాపర్‌లు రావాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా గారు, ఐ.ఏ.ఎస్. పిలుపునిచ్చారు.

0
159

గుంటూరు, జనవరి 22 : పది పరీక్షల్లో గుంటూరు జిల్లా నుంచే స్టేట్ టాపర్‌లు రావాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా గారు, ఐ.ఏ.ఎస్. పిలుపునిచ్చారు.

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం నిర్వహించిన “విజయం మనదే” కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్,

➡️ పదవ తరగతి భవిష్యత్తుకు తొలి మెట్టు

➡️ భయం కాదు ఆత్మవిశ్వాసమే విజయానికి మార్గం

➡️ ప్రతి మార్కు విలువైనదే

➡️ పెద్ద గోల్ పెట్టుకుని నిరంతరం విజువలైజేషన్ చేయాలి అని విద్యార్థులకు ప్రేరణ ఇచ్చారు.

💬 “మీ భవిష్యత్తు బాగుండాలి… తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి చేరాలి” అని ఆకాంక్షించారు.

📚 ప్రభుత్వ పాఠశాలల్లో

✔️ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు

✔️ ఒత్తిడి లేని విద్య

✔️ ఉచిత సౌకర్యాలు

ఉన్నాయని పేర్కొంటూ, ఈ అవకాశాలను మంచి భవిష్యత్తుకు వినియోగించుకోవాలని సూచించారు.

🔥 కార్యక్రమానికి ఉత్తేజితులైన విద్యార్థులు

👉 “స్టేట్ టాపర్‌లు అవుతాం… మీతో కంగ్రాట్స్ చెప్పించుకుంటాం” అని నినదించారు.

ఈ కార్యక్రమంలో👨‍🏫 జిల్లా విద్యాశాఖ అధికారి డా. షేక్ సలీం భాషా గారు,ఇతర విద్యాశాఖ అధికారులు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

✨ గోల్ పెద్దదైతే… విజయం గొప్పదే! ✨

Search
Categories
Read More
Andhra Pradesh
దేశాయిపేట వద్ద రోడ్డు ప్రమాదం – ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
చీరాల: బాపట్ల జిల్లా వేటపాలెం మండలం పరిధిలోని దేశాయిపేటలో ఆమోదగిరి పట్నం మార్కెట్ ఎదుట సోమవారం...
By Gadiyapudi Narendra 2026-03-17 06:17:18 0 157
Andhra Pradesh
పుంగనూరు బొలెరో వాహనం ఢీకొని చిన్నారి పరిస్థితి విషమం
పుంగనూరు మండలం, సుగాలి మిట్ట అంగన్వాడి కేంద్రం వద్ద బుధవారం ఒక చిన్నారి ఆడుకుంటూ రోడ్డుపైకి రాగా,...
By Kothuru Murali 2026-01-29 08:44:26 0 103
Andhra Pradesh
మదనపల్లెలో శాంతిభద్రతలకు విఘాతం 50 మందిపై కేసులు.
మదనపల్లెలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన ఘటనలపై 50 మందిపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ...
By Pagadala Venkateswar 2026-02-19 06:26:06 0 105
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com