🐄 పశు ఔషధి విక్రయ కేంద్రాలు – జిల్లా చర్యలు

0
164

గుంటూరు జనవరి 21:పశువులకు సరసమైన ధరలకు నాణ్యమైన జనరిక్ మందులు అందించేందుకు కేంద్ర మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో పశు ఔషధి విక్రయ కేంద్రాల ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా గారు ఆదేశించారు.

ప్రాథమికంగా గుంటూరు, తెనాలి రెవెన్యూ డివిజన్లలో కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు.

పశు ఔషధి విక్రయ కేంద్రాలకు అర్హతలు 

• సహకార సొసైటీలు / B.Pharmacy లేదా D.Pharmacy అర్హత

• కనీసం 120 చ.అ. స్థలం (స్వంతం/అద్దె)

• Drug Sale License & Pharmacist Registration

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో 👉 https://pashuaushadhi.dahd.gov.in

Search
Categories
Read More
Andhra Pradesh
మాలినేని మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో 'సంస్కృతి-2026' వైభవం * ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు ఎన్.సి.సి విద్యార్థుల ఘనస్వాగతం
మాలినేని లక్ష్మయ్య మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో 'సంస్కృతి 2026' వార్షికోత్సవ వేడుకలు ఘనంగా...
By Vadlamudi NagaVenkat 2026-03-13 15:27:27 0 844
Andhra Pradesh
పుంగనూరు:పుంగునూరులో క్రాకర్స్ విక్రయాలకు అనుమతులు లేవు
పుంగనూరు పట్టణంలో టపాకాయల విక్రయాలకు అధికారిక అనుమతులు లేవని సీఐ సుబ్బారాయుడు ఆదివారం తెలిపారు....
By Kothuru Murali 2026-03-02 04:11:22 0 81
Andhra Pradesh
రథసప్తమి సందర్భంగా సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్
రధ సప్తమి సందర్బంగా సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేసిన మాజి మంత్రివర్యులు వెలంపల్లి...
By Rajini Kumari 2026-01-25 11:06:03 0 132
Andhra Pradesh
Chandrababu Naidu: 2027 కల్లా బెంగళూరు-విజయవాడ ఎకనామిక్ కారిడార్ పూర్తి కావాలి: సీఎం చంద్రబాబు ఆదేశం.
2029 నాటికి రూ.1.4 లక్షల కోట్ల ఎన్‌హెచ్ పనులు పూర్తి చేయాలని లక్ష్యం   ప్రధాన...
By Pagadala Venkateswar 2026-01-30 05:55:17 0 143
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com