పుంగనూరు: హెల్మెట్ ధరించి వాహనాల నడుపుతున్న వారికి అభినందనలు

0
124

అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు, డిఎస్పి మహేంద్ర సూచనలతో మంగళవారం సాయంత్రం సిఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా త్రిబుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి జరిమానాలు విధించారు. హెల్మెట్ ధరించి, రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తూ ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిని సీఐ సుబ్బరాయుడు అభినందించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
గంజాయి చాక్లెట్లను పట్టుకున్న స్పెషల్ టాస్క్ ఫోర్స్.
సికింద్రాబాద్:  సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పోలీసులు...
By Sidhu Maroju 2025-10-14 15:21:22 0 201
Andhra Pradesh
ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్ ఆవరణలో నిర్మిస్తున్న సామాజిక మరుగుదొడ్లు త్వరగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
బాపట్ల జిల్లా: ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్ ఆవరణలో నిర్మిస్తున్న సామాజిక మరుగుదొడ్లు త్వరగా...
By Gadiyapudi Narendra 2026-03-17 11:50:35 0 136
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com