స్కూల్ అనుమతికి రూ. 45వేలు లంచం: ఇద్దరు అధికారులు పట్టివేత Sudhakar Pokala.

0
68

మదనపల్లెలో స్కూల్ అనుమతి కోసం రూ. 45 వేల లంచం తీసుకుంటుండగా ఇద్దరు అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని సోమవారం కడప ఏసీబీ డీఎస్పీ సీతారామారావు తెలిపారు. గుర్రంకొండ ఏబీసీ స్కూల్ కరస్పాండెంట్ శేషాద్రి నాయుడు డీవైఈవో కార్యాలయంలో దరఖాస్తు చేయగా, ఫైల్ పాస్ చేయడానికి జిల్లా విద్యాశాఖ సీనియర్ అసిస్టెంట్ మహబూబ్ బాష అలియాస్ మున్నా, అసిస్టెంట్ డైరెక్టర్ రాజశేఖర్ లంచం డిమాండ్ చేశారు. లంచం తీసుకుంటుండగా వారిని పట్టుకున్నట్లు తెలిపారు.

Search
Categories
Read More
West Bengal
বঙ্গ BJP’র “নারেন্দ্র কাপ” ফুটবল টুর্নামেন্ট আজ থেকে শুরু
বঙ্গ #BJP আজ থেকে “#নারেন্দ্র_কাপ” নামে বিশেষ ফুটবল টুর্নামেন্টের আয়োজন করেছে। এই...
By Pooja Patil 2025-09-11 11:25:39 0 214
Telangana
కంటోన్మెంట్ ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతినెలా 10 వ తేదీన "కంటోన్మెంట్" వాణి కార్యక్రమం ప్రారంభం.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను...
By Sidhu Maroju 2025-08-29 15:00:31 1 403
Telangana
BRS మండల నాయకులను పరామర్శించిన కేటీఆర్
ఖమ్మం జిల్లా BRS కేంద్ర కార్యాలయానికి వచ్చిన మాజీ మంత్రి, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటివల...
By Krishna Balina 2026-01-08 09:25:04 0 119
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com