ఏదైనా ప్రజలకే- పెద్దపీట: ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.|

0
155

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా (భారత్ ఆవాజ్ ప్రతినిధి)  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ ప్రజా సంక్షేమమే పరమావధిగా బిఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముందుకు సాగుతున్నారు.

 ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ₹. 60.000 విలువైన చెక్కును లబ్ధిదారుడు రాజుకు ఎమ్మెల్యే స్వయంగా అందజేశారు. 

 ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏదైనా ప్రజలకు అందాల్సిన ఫలాలు సకాలంలో చేరాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఈ నిధులు ఆపదలో ఉన్న కుటుంబానికి తో ఆసరాగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. తమది ప్రతిపక్ష పార్టీ అయినప్పటికీ ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి సంక్షేమ పథకాలు ప్రజలకు  అందేలా చూస్తానని ఆయన స్పష్టం చేశారు.  ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రభుత్వ యంత్రాంగం ద్వారా  త్వరితగతిన సహాయం అందేలా చూస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.

 

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి, అరుణ్, శ్రీనివాస్ గౌడ్, సాజిత్, తదితరులు పాల్గొన్నారు.

 

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : పొగ మంచు తీవ్రతతో తప్పని తిప్పలు
పుంగనూరు నియోజకవర్గంలోని పలు మండలాలలో సోమవారం ఉదయం పొగమంచు తీవ్రతతో ప్రజలు, ముఖ్యంగా వాహనదారులు...
By Kothuru Murali 2026-02-09 07:37:07 0 88
Maharashtra
Bombay High Court: Speed Up Sony–Tata Play Case!
The Bombay High Court has asked the telecom tribunal (TDSAT) to quickly resolve the dispute...
By Bharat Aawaz 2025-06-25 12:54:58 0 1K
Telangana
రాజీవ్ యువ వికాసంతో యువతకు ఉపాధి
రాజీవ్ యువ వికాసం నిరుద్యోగుల ఉపాధికి ఊతం. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డ్డాక...
By Vadla Egonda 2025-06-04 12:27:27 0 2K
Andhra Pradesh
Pawan Kalyan: ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం అమ్ముతుండటంపై పవన్ కల్యాణ్ సీరియస్.
ఎక్కువ ధరలకు మద్యం అమ్మడం నిబంధనలకు విరుద్ధమన్న పవన్   ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా కఠిన...
By Pagadala Venkateswar 2026-02-03 06:48:30 0 92
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com