శ్రీ పవన్ కళ్యాణ్ గారి దార్శనికతను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం నరేంద్ర దండి
Posted 2026-06-28 12:26:58
0
105
ఆత్మీయ మిత్రుడు ఎర్రంశెట్టి మస్తాన్ రాయల్ ప్రత్యేక ఆహ్వానం మేరకు విజయవాడ అమరావతి కన్వెన్షన్ లో నిర్వహించిన కాపు చైతన్య రథం కార్యక్రమంలో పాల్గొని నా అభిప్రాయాలను పంచుకోవడం ఆనందంగా ఉంది ఈ సందర్భంగా కాపు సామాజిక వర్గం సామాజిక ఆర్థిక రాజకీయ సాధికారత సాధించడంలో పోషించాల్సిన బాధ్యత సమాజ శ్రేయస్సుకు అందించాల్సిన నిర్మాణాత్మక పాత్ర అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని దూర దృష్టి విలువలతో కూడిన రాజకీయాలు ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం పై విస్తృతంగా చర్చించారు అని నరేంద్ర దండి జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గం కొనియాడారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా SP
ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది. ఖానాపూర్లోని ఎన్నిక కేంద్రాన్ని...
ఆసిఫాబాద్: లుంబిని దీక్షాభూమి కమ్యూనిటీ భవనానికి నిధులు మంజూరు చేయాలి
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి చునార్ కార్ జగదీష్)
ఆసిఫాబాద్: జిల్లా...
File Your Income Tax Return Online with Confidence
File your Income Tax Return (ITR) online with expert assistance and ensure a smooth, accurate,...
సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన ఎంపీ కేసినేని శివనాథ్
*ప్రచురణార్థం* *18-12-2025*
సీఎం చంద్రబాబు కు స్వాగతం...
మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు కు టీపీసీసీ కార్యదర్శి, న్యాయవాది పెద్దెల్లి ప్రకాష్ ఖబర్దార్ అంటూ వార్నింగ్?
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రముఖ న్యాయవాది టిపిసిసి కార్యదర్శి పెద్దెల్లి ప్రకాష్ మంథనిమాజీ...