కథానాయకుడిగా, ప్రజానాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానం సొంతం చేసుకున్న మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.

0
235

కథానాయకుడిగా, ప్రజానాయకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని స్థానం సొంతం చేసుకున్న మహనీయుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.

 

సినీ రంగంలో పౌరాణిక పాత్రల ద్వారా

తెలుగు సంస్కృతి వైభవాన్ని ప్రతిబింబించిన ఎన్టీఆర్ గారు,

రాజకీయ రంగంలో ప్రజాస్వామ్యానికి కొత్త అర్థం చెప్పారు.

“తెలుగు వారే పాలకులు” అన్న నినాదంతో ప్రజల్లో ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసాన్ని రగిలించారు.

పేదల సంక్షేమం, సామాజిక సమతా సాధనే లక్ష్యంగా

చరిత్రాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.

 

ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిన నటుడు,

ప్రజల పాలకుడిగా చరిత్రలో నిలిచిన నాయకుడు ఎన్టీఆర్ గారు.

 

ఆయన జీవితం – ఒక యుగం,

ఆయన ఆశయాలు – ఒక ఉద్యమం.

ఎన్టీఆర్ గారి స్మృతి ఎప్పటికీ అమరంగా నిలుస్తుంది

Search
Categories
Read More
Telangana
అగ్నివీర్ తాండా యువకుడు
రామయంపేట మండలం పర్వతాపూర్ పరిధిలోని బాపనయ్య తాండాకు చెందిన విస్లావత్ అనిల్ కుమార్ భారత సైన్యంలో...
By Katiyala JeevanRaj 2026-06-03 12:51:51 0 180
Himachal Pradesh
Himachal Boosts Apple and Horticulture Sector in 2026
Himachal Pradesh continues to strengthen its apple and horticulture sector through initiatives...
By Fathima Safa 2026-07-06 06:37:47 0 49
Andhra Pradesh
లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ అందచేత !!
కర్నూలు : పాణ్యం నియోజకవర్గానికి చెందిన 75 మంది లబ్ధిదారులకు రూ 40,46,836/- సీఎం రిలీఫ్ ఫండ్...
By Hari Krishna 2025-12-22 11:27:31 0 221
Andhra Pradesh
గుంటూరు జిల్లాశ్రీ ఎస్పీ వాకుల్ జిందాల్ ఐపీఎస్ గారు విద్యార్థులను కాపాడటమే లక్ష్యంగా సంకల్పం కార్యక్రమం కేఎల్ యూనివర్సిటీ లో నిర్వహించారు.
గుంటూరు  జిల్లా పోలీస్...* *తేది: 30.12.2025* _*//డ్రగ్స్ బారినుండి విద్యార్థులను కాపాడటమే...
By KOTESWARARAO KVSR 2025-12-30 12:06:46 0 303
Andhra Pradesh
మదనపల్లి: గుర్తుతెలియని వాహనం ఢీకొని జింక మృతి.
మదనపల్లి మండలం బెంగళూరు రోడ్డులో బుధవారం విషాదం చోటుచేసుకుంది. రెడిఫుడ్స్ ఫ్యాక్టరీ సమీపంలోని...
By Pagadala Venkateswar 2026-02-25 08:34:50 0 163
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com