జనవరి 18న ఛలో ములుగు జిల్లా మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర

0
866

మహబూబాబాద్,జనవరి 16 (భారత్ అవాజ్): ములుగు జిల్లా తాడ్వాయి మండలం ఆసియా ఖండంలోనే అతిపెద్ద మహా కుంభమేళా జాతర మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర గుడి పునరనిర్మాణం గద్దెలను పరిశీలించడానికి విచ్చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రివర్గం, నియోజకవర్గాల శాసనసభ్యులు ప్రభుత్వ యంత్రాంగం ప్రజా ప్రతినిధులతో జనవరి 18న మేడారంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్ సమావేశం, రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయి, మేడారంకు అరుదైన గుర్తింపు ములుగు నియోజకవర్గం ప్రజలందరికీ గుర్వకారణని గంగారం మాజీ మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్ (ఎంపీపీ) సువర్ణపాక సరోజన జగ్గారావు అన్నారు. రాష్ట్ర మంత్రి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు జనవరి 18న జరిగే తెలంగాణ ముఖ్య మంత్రి ఎనుముల రేవంతన్న మహాసభకు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ గ్రామకమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అన్ని గ్రామాల సర్పంచ్, ఉప సర్పంచ్ లు మరియు వార్డు సభ్యులు, మహిళలు, కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ లు, కాంగ్రెస్ పార్టీ ఎన్ రోలర్లు.పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, యువజన సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జనవరి 18న ఛలో మేడారం పిలుపు కార్యక్రమంలో పాల్గొనాలని మాజీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు సువర్ణపాక సరోజన జగ్గారావు పిలుపునిచ్చారు.

Search
Categories
Read More
Telangana
నిజామాబాద్: ఏప్రిల్ 2వతారికు వైన్సులు బ్యాండ్
జిల్లాలో 2వతరికున వైంసులు బంద్కనునాయి. హముమాన్‌జయంతి నేపత్యం లో శాంతిభద్రతాల దృష్టియా జిల్లా...
By Sadaq Sadaq 2026-03-31 17:28:11 0 133
Andhra Pradesh
.బోయకొండ గంగమ్మను దర్శించుకున్న పెద్దిరెడ్డి
సోమవారం, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె మండలం, దిగువపల్లిలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో...
By Kothuru Murali 2026-02-16 12:27:15 0 140
Andhra Pradesh
ప్లాస్టిక్ నిషేదించాలి పకృతిని కాపాడాలి - చీరాల ఎమ్మెల్యే కొండయ్య
నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర విజన్...
By Vadlamudi NagaVenkat 2026-04-18 07:22:52 0 168
Telangana
రూ. 2.23 కోట్ల వ్యయంతో అల్వాల్ రూపు రేఖలు మార్చేస్తాం : అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : వెంకటాపురం డివిజన్ పరిధిలోని ప్రజల దశాబ్దాల సమస్యలకు పరిష్కారం చూపే...
By Sidhu Maroju 2026-02-10 15:27:18 0 159
Andhra Pradesh
నాణ్యమైన ఎలిమెంట్లను వేసుకోవాలి
పుంగనూరు నియోజకవర్గం, సోమల మండల ఎస్సై రమేష్, ద్విచక్ర వాహనదారులు నాణ్యమైన హెల్మెట్లను ధరించాలని...
By Kothuru Murali 2026-01-06 09:25:13 0 148
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com