సికింద్రాబాద్ పేరును మారుస్తున్నారనేది నిజం కాదు: కాంగ్రెస్ నేతలు.,|

0
148

హైదరాబాద్ : సికింద్రాబాద్ పేరును మారుస్తున్నారని ప్రజలను తప్పు దోవ పట్టించి తలసాని రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

బేగంపేట్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రేస్ సీనియర్ నాయకులు విశాల్, త్రికాల మనోజ్ మాట్లాడుతూ.. సికింద్రాబాద్ పేరు మార్పు అనే ప్రకటన గాని ఆలోచన గానీ ప్రభుత్వం చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ది స్పష్టంగా చెప్పడం జరిగింది.

అయినా తలసాని శ్రీనివాస్ యాదవ్ తన రాజకీయ లబ్ది కోసం లేని బూచిని ఉన్నదని అమాయక ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం సిగ్గు చేటని తెలిపారు. మీ ప్రభుత్వ హయాంలో 33జిల్లాలు ఏర్పాటు చేశారు. అప్పుడు మీరే గ్రేటర్ హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రిగా ఉన్నారు. అప్పుడు సికింద్రాబాద్ జిల్లా కావాలని ఎందుకు అడుగలేదని వారు ప్రశ్నించారు.

 అఖిలపక్ష శాంతి ర్యాలీ పేరిట అనుమతులు తీసుకొని బీఆర్ఎస్ పార్టీ ర్యాలీ తీసే ప్రయత్నం చేస్తేనే పోలీసులు అనుమతి నిరకరించారని తెలిపారు. ఇప్పటికైనా తమ తీరును మార్చుకోవాలని హితవు పలికారు.

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
ఆదివారం కర్నూలు లో క్లీన్ & గ్రీన్ సిటీ కార్యక్రమం :
కర్నూలు : రేపు ఆదివారం కర్నూలు లో  క్లీన్ & గ్రీన్ సిటీ స్పెషల్ డ్రైవ్...నగరాన్ని క్లీన్...
By Hari Krishna 2025-12-13 10:56:23 0 255
Andhra Pradesh
క్రిస్మస్‌ సందర్భంగా చీరాల మాజీ శాసన సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి గారు మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కరణం వెంకటేష్ బాబు గారు  శుభాకాంక్షలు తెలిపారు.
క్రిస్మస్‌ సందర్భంగా చీరాల మాజీ శాసన సభ్యులు కరణం బలరామకృష్ణమూర్తి గారు మరియు వైఎస్సార్...
By Gadiyapudi Narendra 2025-12-24 17:27:23 0 185
BMA
BMA
Bharat Media Association
By Bharat Aawaz 2025-06-17 17:54:17 0 2K
Andhra Pradesh
అమరావతి రైతు రామారావు ప్రాణత్యాగం కళ్ళు తెరవని కూటమి ప్రభుత్వం
*అమరావతి రైతు రామారావు ప్రాణత్యాగం చేసినా కళ్ళు తెరవని కూటమి ప్రభుత్వం*   *అప్పుడు,...
By Rajini Kumari 2025-12-29 13:16:07 0 160
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com