సికింద్రాబాద్ పేరును మారుస్తున్నారనేది నిజం కాదు: కాంగ్రెస్ నేతలు.,|

0
214

హైదరాబాద్ : సికింద్రాబాద్ పేరును మారుస్తున్నారని ప్రజలను తప్పు దోవ పట్టించి తలసాని రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

బేగంపేట్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రేస్ సీనియర్ నాయకులు విశాల్, త్రికాల మనోజ్ మాట్లాడుతూ.. సికింద్రాబాద్ పేరు మార్పు అనే ప్రకటన గాని ఆలోచన గానీ ప్రభుత్వం చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్ది స్పష్టంగా చెప్పడం జరిగింది.

అయినా తలసాని శ్రీనివాస్ యాదవ్ తన రాజకీయ లబ్ది కోసం లేని బూచిని ఉన్నదని అమాయక ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం సిగ్గు చేటని తెలిపారు. మీ ప్రభుత్వ హయాంలో 33జిల్లాలు ఏర్పాటు చేశారు. అప్పుడు మీరే గ్రేటర్ హైదరాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రిగా ఉన్నారు. అప్పుడు సికింద్రాబాద్ జిల్లా కావాలని ఎందుకు అడుగలేదని వారు ప్రశ్నించారు.

 అఖిలపక్ష శాంతి ర్యాలీ పేరిట అనుమతులు తీసుకొని బీఆర్ఎస్ పార్టీ ర్యాలీ తీసే ప్రయత్నం చేస్తేనే పోలీసులు అనుమతి నిరకరించారని తెలిపారు. ఇప్పటికైనా తమ తీరును మార్చుకోవాలని హితవు పలికారు.

#sidhumaroju

Search
Categories
Read More
Andhra Pradesh
హోరీజోన్ పబ్లిక్ స్కూల్ ఘనంగా మొదటి వార్షికోత్సవం వేడుకలు
వేటపాలెం గ్రామంలో హోరిజోన్ పబ్లిక్ స్కూల్ ఘనంగా మొదటి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.  ఈ...
By Vadlamudi NagaVenkat 2026-04-04 09:39:21 0 218
BMA
Rights & Dignity
Upholding Fundamental Rights and Dignity of every individual in Bharat, Citizen Rights Council...
By Citizen Rights Council 2025-05-19 09:58:04 0 3K
Andhra Pradesh
నారా లోకేష్‌కి జన్మదిన శుభాకాంక్షలు: కట్టా దొరస్వామి.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు కట్టా దొరస్వామి నాయుడు, శుక్రవారం నారా లోకేష్ 43వ...
By Pagadala Venkateswar 2026-01-23 10:59:38 0 177
Rajasthan
Rajasthan Accelerates Investment and Economic Growth
Rajasthan continues to strengthen its position as a major investment destination through...
By Fathima Safa 2026-06-30 11:41:09 0 60
Telangana
ఎన్యుమరేషన్ పంపిణీపై శాంతి పర్యవేక్షణ.|
"రామ్‌నగర్, గోల్నాక, స్టేషన్ బస్తీ, జె.జె.నగర్‌లో క్షేత్రస్థాయి పరిశీలన" మేడ్చల్...
By Sidhu Maroju 2026-07-04 08:37:48 0 58
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com