ఏపీకి మరో భారీ పెట్టుబడి.. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా కాంప్లెక్స్.. ఆ ప్రాంతానికి మహర్దశ..

0
107

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన జాయింట్ వెంచర్ డిజిటల్ కనెక్షన్ ఏపీలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు డిజిటల్ కనెక్షన్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఒక గిగావాట్ AI డేటా సెంటర్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. దీని ద్వారా వచ్చే ఐదు సంవత్సరాలలో 11 బిలియన్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది.

Search
Categories
Read More
Andhra Pradesh
పడితే ప్రాణాలు పోతాయ్..
సాలూరు మండలం కరాసవలస పంచాయతీ పరిధిలో ఉన్న సిమిడివలస వద్ద రోడ్డుకు మధ్యలో గుంత ఏర్పడింది....
By Boiena Rajesh 2026-03-23 05:04:32 0 133
Andhra Pradesh
బి.యన్.పి అధినేత్రి ఖలీదా జియా మరణం
బి.యన్.పి అధినేత్రి ఖలీదా జియా మరణం తో బంగ్లాదేశ్ తో భారత్ కొత్త ప్రయాణానికి బ్రేక్ పడినట్టేనా?...
By Karapati Gopi 2025-12-30 03:39:26 0 291
Andhra Pradesh
రంజాన్ పర్వదినం సందర్భంగా ఈద్గా ప్రార్థన లో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డి
అన్నమయ్య జిల్లా రాయచోటి రంజాన్ పర్వదిన సందర్భంగా ఈద్గా ప్రాంతంలో పాల్గొన్నారు రాష్ట్ర యువజన శాఖ...
By Benguluri Madhubabu 2026-03-21 07:18:16 0 126
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com