ఏపీకి లక్ష కోట్లకుపైగా ప్రాజెక్టులు – కేంద్రం సంక్రాంతి కానుక

0
83

దేశంలో మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన భారీ పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ ప్రాజెక్టుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించిన ఆర్థిక సంవత్సరం 2026– 28 రోడ్‌మ్యాప్ ప్రకారం, దేశవ్యాప్తంగా రూ. 17 లక్షల కోట్ల విలువైన 852 ప్రాజెక్టులను చేపట్టనుండగా, అందులో ఏపీ ఏకంగా రూ. 1.16 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. మౌలిక సదుపాయాల వృద్ధిలో రాష్ట్రం చూపిస్తున్న చొరవకు ఈ గణాంకాలే నిదర్శనం.

Search
Categories
Read More
Andhra Pradesh
న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఉక్కు పాదం విజయవాడలో కఠిన ఆంక్షలు
న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఉక్కుపాదం.. విజయవాడలో కఠిన ఆంక్షలు   నగరంలోని అన్ని ఫ్లైఓవర్లను...
By Rajini Kumari 2025-12-29 08:38:01 0 70
Andhra Pradesh
మదనపల్లె: ఇంటి వివాదంలో వ్యక్తిపై కర్రలతో దాడి.
మదనపల్లె పట్టణంలోని రాజారెడ్డి కాలనీలో మంగళవారం సాయంత్రం ఇంటి ఖాళీ విషయంపై తలెత్తిన వివాదం...
By Pagadala Venkateswar 2026-02-11 05:52:06 0 17
Andhra Pradesh
రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల సమస్యను పరిష్కరించండి
*రాజధాని అమరావతిలో రహదారులు మౌలిక సదుపాయాల సమస్యల పరిష్కరించండి*   *సీఆర్డీఏ అడిషనల్...
By Rajini Kumari 2026-02-06 09:44:39 0 41
Andhra Pradesh
TTD SV విద్యా ధ్యాన ట్రస్ట్ కు 1 కోటి విరాళం
టీటీడీ ఎస్వీ విద్యాదాన ట్రస్ట్ కు రూ 1 కోటి విరాళం   క్యాంప్ కార్యాలయంలో చైర్మన్ బిఆర్...
By Rajini Kumari 2025-12-31 10:25:04 0 112
Manipur
Dr. Puneet Kumar Goel Appointed New Chief Secretary of Manipur
The Appointments Committee of the Cabinet has appointed Dr. Puneet Kumar Goel, a 1991-batch IAS...
By Bharat Aawaz 2025-07-17 08:24:04 0 1K
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com