రీసర్వేలో నిర్లక్ష్యం వద్దు: ఎమ్మార్వో

0
74

పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లె ఎమ్మార్వో కార్యాలయంలో ఎమ్మార్వో పార్వతి సోమవారం మండల వీఆర్వోలు, సర్వేయర్లతో రీ సర్వేపై సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల రైతులకు రీ సర్వేపై అవగాహన కల్పించాలని, రికార్డుల ప్రకారం సర్వే చేయించాలని ఆమె సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా రీసర్వే పూర్తి చేసి, రికార్డులను ఉన్నత అధికారులకు సమర్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
తిరుమలకు క్యూ కట్టిన సినీ తారలు, రాజకీయ ప్రముఖులు.
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు అర్థరాత్రి నుంచి మొదలైనవి. సీనీ రాజకీయ ప్రముఖులు శ్రీ వారి సేవ లో...
By Karapati Gopi 2025-12-30 02:15:31 0 184
Andhra Pradesh
ACB Raids At Madanapalle DEO Office |మదనపల్లి డీఈఓ కార్యాలయంలో ఏసీబీ దాడులు.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో డీఈఓ కార్యాలయంలో స్కూల్ అప్గ్రేడేషన్ అనుమతుల కోసం లంచం తీసుకుంటుండగా...
By Pagadala Venkateswar 2026-01-22 06:44:00 0 49
Andhra Pradesh
పశ్చిమ ఎమ్మెల్యే సృజనా చౌదరి వంగవీటి రంగాకు నివాళులు
పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో వంగవీటి రంగా కు నివాళులు..           ...
By Rajini Kumari 2025-12-26 10:28:08 0 123
Andhra Pradesh
ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి తో చంద్రబాబు నాయుడు భేటీ
*ఢిల్లీ:*   *ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2026-02-10 10:24:43 0 44
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com