వివేకా హత్య కేసు.. సుప్రీంకోర్టులో మరో అప్లికేషన్ దాఖలు చేసిన సునీత

0
75

AP: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టులో మరో అప్లికేషన్ దాఖలు చేశారు. సీబీఐ విచారణ కొనసాగింపుపై ట్రయల్ కోర్టు పాక్షికంగా అనుమతి ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆమె ఈ దరఖాస్తు చేశారు. పూర్తి స్థాయిలో విచారణ కొనసాగాల్సిన అవసరం ఉందని సునీత తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన ధర్మాసనం, సునీత దాఖలు చేసిన అప్లికేషన్‌ను, పెండింగ్‌ పిటిషన్లపై విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

Search
Categories
Read More
Andhra Pradesh
గ్రామీణ ప్రాంతాల్లో "రీసర్వే "రైతులకు అవగాహన సదస్సు
తిరుపతి:-తిరుపతి రూరల్ మండలం సి.మల్లవరం గ్రామ పంచాయతీ కాలూరు రెవెన్యూ విలేజ్ పరిధిలోని ఉన్న...
By Karapati Gopi 2025-12-31 07:01:34 0 448
Andhra Pradesh
విజయవాడ కుమ్మరిపాలెం ఈద్గా షాది ఖానా బరియల్ గ్రౌండ్ సందర్శన
*ప్ర‌చుర‌ణార్థం* *16-01-2026*     రాజకీయాలకు అతీతంగా ఈద్గా, షాదీ ఖానా,...
By Rajini Kumari 2026-01-16 12:47:00 0 79
Karnataka
Union Finance Minister Nirmala Sitharaman Launches ‘VijAIpatha’: A National CSR Initiative to Democratize AI and Robotics in Government Schools
  HAMPI, KARNATAKA — December 20, 2025 — Union Minister for Finance and...
By Venugopal Gopal 2025-12-22 16:13:40 0 258
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com