దటీజ్ పవన్ కళ్యాణ్.. 15 రోజుల్లోనే వడ్డేశ్వరం యానాదుల కాలనీకి వెలుగులు..

0
164

తన దృష్టికి వచ్చే సమస్యల పరిష్కారం కోసం వేగంగా స్పందిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మరోసారి అలాగే స్పందించారు. ఇప్పటం గ్రామ సందర్శన సందర్భంగా పవన్ కళ్యాణ్.. వడ్డేశ్వరం యానాదుల కాలనీకి చెందినవారితో ముచ్చటించారు. ఈ సమయంలోనే కాలనీకి విద్యుత్ సదుపాయం లేదన్న విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్ వెంటనే అధికారులను ఆదేశించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేసి 15 రోజుల్లో ఆ కాలనీకి కరెంట్ సౌకర్యం కల్పించారు.

Search
Categories
Read More
Telangana
సిరోల్ మండల కేంద్ర శివారులో రోడ్డు ప్రమాదం.
మహబూబాబాద్ జిల్లా: స్కూటీ, బైక్ డీ.. ఆరుగురుకి తీవ్ర గాయాలు..ఇద్దరి పరిస్థితి విషమం.....
By Bittu Bittu 2026-04-10 11:27:28 0 155
Andhra Pradesh
లేబర్ కోడ్‌లు రద్దు చేయాలి: జాతీయ కార్మిక సమ్మెకు ఆశా వర్కర్స్ పిలుపు
చీరాల: బాపట్ల జిల్లా చీరాల మునిసిపల్ పరిధిలోని మరియంపేట పీహెచ్సీ వద్ద ఫిబ్రవరి 12న...
By Gadiyapudi Narendra 2026-02-09 19:32:38 0 147
Telangana
ఫ్యూచర్ సిటీని ప్రత్యేక కమిషనరేట్ గా మారుస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు.|
   హైదరాబాద్ :  రాచకొండ కమిషనరేట్ పేరును మల్కాజిగిరి కమిషనరేట్‌గా మార్పు,...
By Sidhu Maroju 2025-12-29 18:05:02 0 149
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com