దటీజ్ పవన్ కళ్యాణ్.. 15 రోజుల్లోనే వడ్డేశ్వరం యానాదుల కాలనీకి వెలుగులు..

0
94

తన దృష్టికి వచ్చే సమస్యల పరిష్కారం కోసం వేగంగా స్పందిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మరోసారి అలాగే స్పందించారు. ఇప్పటం గ్రామ సందర్శన సందర్భంగా పవన్ కళ్యాణ్.. వడ్డేశ్వరం యానాదుల కాలనీకి చెందినవారితో ముచ్చటించారు. ఈ సమయంలోనే కాలనీకి విద్యుత్ సదుపాయం లేదన్న విషయం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్ వెంటనే అధికారులను ఆదేశించారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అధికారులు యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేసి 15 రోజుల్లో ఆ కాలనీకి కరెంట్ సౌకర్యం కల్పించారు.

Search
Categories
Read More
Karnataka
కర్నూలు జిల్లా మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని
మంత్రాలయంలోని రాఘవేంద్ర స్వామి ఆలయాన్ని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జ్యోషి...
By mahaboob basha 2025-06-16 15:12:42 0 1K
Legal
“Section 30 of the Police Act to be in force across Vikarabad District till February 28” – District SP Smt. Sneha Mehra, IPS
Keeping in view the maintenance of law and order in Vikarabad District, District Superintendent...
By Terli Ashok 2026-02-04 11:21:24 0 132
Andhra Pradesh
కత్తిపూడి బాధితుడు ముత్తిన రామకృష్ణను పరామర్శించిన BCY పార్టీ అనూష యాదవ్
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో డిసెంబర్ 31వ తేదీ రాత్రి...
By BABJI DADALA 2026-01-05 03:25:00 0 214
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com