గృహజ్యోతికి దరఖాస్తు చేసుకోవాలి: కడెం ఏఈ
Posted 2026-01-10 04:21:05
0
511
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన విద్యుత్ గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కడెం మండల విద్యుత్ శాఖ ఇన్ఛార్జ్ ఏఈ రామ్ సింగ్ తెలిపారు. ఇప్పటివరకు అర్హులై ఉండి జీరో బిల్లు రానివారి కోసం ప్రభుత్వం అవకాశం కల్పించిందన్నారు. గృహ జ్యోతి పథకానికి ఎంపీడీవో కార్యాలయంలో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బిల్ రిసిప్ట్ దరఖాస్తు చేసుకోవాలని వివరించారు.
# saketh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
రెండు రోజులు పాటు జరగనున్న బిజెపి సమ్మేళనం ముస్తాబైన విజయవాడ
విజయవాడ వేదికగా చారిత్రక స్మృతులు
*రేపటి నుంచి రెండు రోజుల పాటు జరిగే సమ్మేళనానికి విజయవాడ...
Chinthala Manikya Reddy's 50th birthday celebrations: MP Etela participated.|
Medchal malkajgiri. Dist. Alwal. On auccation of Chintala Manikya...
మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం తెలంగాణ పోలీసుల పోరాటం
యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న మాదకద్రవ్యాల (డ్రగ్స్) మహమ్మారిపై తెలంగాణ పోలీస్ విభాగం...
ఆదోని పట్టణంలోని DSF.PDSO ఆధ్వర్యంలో
ఆదోని నారాయణ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి.రకరకాల పేర్లతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం...
Prateek Jain IAS: Championing Good Governance
A Young Telangana IAS Officer Empowering Citizens with Transparent Administration and Inclusive...