బోయకొండ దేవాలయంలో హుండీ లెక్కింపు జరిగింది ఈరోజు

0
148

అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని బోయకొండ గంగమ్మ ఆలయానికి గురువారం జరిగిన హుండీ లెక్కింపులో రూ. 48,85,165 ఆదాయం వచ్చినట్లు ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం తెలిపారు. 31 రోజుల లెక్కింపులో నగదుతో పాటు 19 గ్రాముల బంగారం, 292 గ్రాముల వెండిని భక్తులు ముడుపులుగా చెల్లించారు. రణభేరి గంగమ్మ హుండీ ద్వారా రూ. 28,943 ఆదాయం సమకూరింది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Telangana
కాజీపల్లి ఎల్లమ్మ తల్లి జాతర కోసం పోటాపోటీ ఫ్లెక్సీ లు పెట్టినా స్థానిక నాయకులు
సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం కాజీపల్లిలోని శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతర ఉత్సవాలు అత్యంత...
By Ponnala Srinivasrao 2026-03-16 05:06:02 0 208
Telangana
జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ' బతుకమ్మ' గ్లింప్స్ ... శ్రీను రావు పొన్నాల
తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ను నాటి పరిస్థితులను, సాంకేతికతను...
By Ponnala Srinivasrao 2026-05-07 04:25:39 0 87
Andhra Pradesh
ఏఐఎస్ఎఫ్ నాయకులు వినతి పత్రం అందజేయడం జరిగింది
కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు  ప్రైవేట్ , కార్పొరేట్ విద్యాసంస్థలు అక్రమంగా...
By Boya Dasthagiri 2026-05-05 16:19:54 0 86
Andhra Pradesh
శ్మశాన వాటిక అభివృద్ధి పనుల పరిశీలన
శ్మశాన వాటిక అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని డ్వామా పీడీ శారదాదేవి కోరారు. బొబ్బిలి మండలం...
By Boiena Rajesh 2026-03-05 14:02:33 0 218
Nagaland
Municipal Body Merger Officially Recognized
The State Election Commission (SEC) has officially recognized the merger of the Nationalist...
By Dunna Jessicaruth 2026-05-16 07:08:19 0 66
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com