బోయకొండ దేవాలయంలో హుండీ లెక్కింపు జరిగింది ఈరోజు

0
123

అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని బోయకొండ గంగమ్మ ఆలయానికి గురువారం జరిగిన హుండీ లెక్కింపులో రూ. 48,85,165 ఆదాయం వచ్చినట్లు ఈవో ఉప కమిషనర్ ఏకాంబరం తెలిపారు. 31 రోజుల లెక్కింపులో నగదుతో పాటు 19 గ్రాముల బంగారం, 292 గ్రాముల వెండిని భక్తులు ముడుపులుగా చెల్లించారు. రణభేరి గంగమ్మ హుండీ ద్వారా రూ. 28,943 ఆదాయం సమకూరింది# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
విషాదం: ఆటో నడుపుతూనే గుండెపోటుతో డ్రైవర్ మృతి.
అన్నమయ్య జిల్లాలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మదనపల్లి కోటవీధికి చెందిన ఆటో డ్రైవర్ లక్ష్మణరావు,...
By Pagadala Venkateswar 2026-03-07 09:29:09 0 86
Telangana
స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న 219వ జయంతి ఉత్సవాలు... కలెక్టర్ రాహుల్ రాజ్.
 మెదక్ సమీకృత కలెక్టర్ కార్యాలయంలో వొడ్డె వొబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు...
By Gangaram Rangagowni 2026-01-11 08:51:11 0 142
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com