గ్రామ రెవిన్యూ అధికారుల సమస్యలు పరిష్కారం: డివిజన్ అధ్యక్షులు శేఖర్

0
230
గ్రామ రెవిన్యూ అధికారుల సమస్యలు పరిష్కారం: డివిజన్ అధ్యక్షులు శేఖర్
 
చీరాల: గ్రామ రెవిన్యూ అధికారుల సమస్యలు పరిష్కారా నికి తన వంతు కృషి చేస్తానని చీరాల రెవిన్యూ డివిజన్ గ్రామ రెవిన్యూ అధికారులు సంఘం అధ్యక్షులు సీహెచ్. శేఖర్ అన్నారు.బుధవారం చీరాల రెవిన్యూ డివిజన్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘము ఎన్నికలు స్థానిక ఎన్జీవో భవనంలో జరిగాయి. జిల్లా వీఆర్వోల కన్వినర్ పి. తులసీరావు,ఎన్నికలు అధికారి పి. సుధీర్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు.చీరాల డివిజన్ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘానికి అధ్యక్షునిగా సిహెచ్. శేఖర్ ఏకగ్రీవంగా అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఎన్ వి. రామారావు,ఉపాధ్యక్షులు గా కె. మాణిక్యం, ఎన్. సురేష్,జనరల్ సెక్రటరీ గా షైక్ రఫీ,జాయింట్ సెక్రటరీ లు డి. ప్రకాష్, రాధమ్మ,ఆర్గనైజషన్ సెక్రటరీ గా అశోక్,మహిళా సెక్రటరీ గా జానకి,స్పోర్ట్స్ సెక్రటరీ గా సదానందరావు, ట్రెజరర్ గా ఎస్. గోపాల కృష్ణ లు ఎన్నిక అయ్యారు.అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు చీరాల రెవిన్యూ డివిజనల్ అధికారి టి. చంద్ర శేఖర్ నాయుడు ని మర్యాద పూర్వకంగా కలిసి బొకే అందజేశారు. రెవిన్యూ డివిజనల్ అధికారి నూతన కార్యవర్గ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు.
 
#Narendra
Search
Categories
Read More
Andhra Pradesh
సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు 56,25929 లక్షల రూపాయల అందించిన యర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు గారు
సీఎం సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు 56,25,929 లక్షల రూపాయలు అందించిన యర్రగొండపాలెం నియోజకవర్గ...
By Chennaiah Kati 2026-02-03 02:28:57 0 342
Andhra Pradesh
మదనపల్లె కు రైతులు టమాటాలు తీసుకు రావడమే మానేశారు.
మదనపల్లె మార్కెట్ కు రైతులు టమాటాలు తీసుకురావడం మానేశారు. ఇతర రాష్ట్రాలలోనూ పంటలు ఉండటంతో రేట్లు...
By Pagadala Venkateswar 2026-02-16 05:02:45 0 163
Andhra Pradesh
ఖబర్దార్ వాల్మీకిల జోలికొస్తే సహించేది లేదని రామ్ భీం నాయుడు హెచ్చరించారు
ఆదోని నియోజకవర్గం లోని బోయ కులానికి చెందిన ఒక ఉద్యోగి బీటీ సురేష్ కులం పేరుతో దూషించడం మంచి...
By Boya Dasthagiri 2026-05-21 08:26:20 0 219
Andhra Pradesh
Tirumala: తిరుమలలో రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు.
    Tirumala: తిరుమలలో రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు 19-01-2026 Mon 18:28 | Andhra...
By Pagadala Venkateswar 2026-01-19 16:42:15 0 192
Madhya Pradesh
CM Mohan Yadav Enforces Strict Action After Dewas Tragedy
Following the tragic explosion at a firecracker factory in Dewas, the death toll rose to five...
By Dunna Jessicaruth 2026-05-15 05:24:14 0 213
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com