ఎంపీ కేసినేని స్క్రోలింగ్ పాయింట్

0
142

*జ‌గ్గయ్య‌పేట‌* *08-01-2026*

 

*ఎంపీ కేశినేని శివనాథ్ స్క్రోలింగ్ పాయింట్స్*

 

*జ‌గ్గ‌య్య‌పేట ఎ.ఎమ్.సి చైర్మ‌న్ మ‌ల్లెల సీత‌మ్మ‌, డైరెక్ట‌ర్ల‌కు ఎంపీ కేశినేని శివ‌నాథ్ శుభాభినంద‌న‌లు

 

*జ‌గ్గ‌య్య‌పేట మార్కెట్ యార్డ్ లో భారీ స్థాయిలో ఎ.ఎమ్.సి కమిటీ స‌భ్యుల ప్ర‌మాణా స్వీకార కార్య‌క్ర‌మం 

 

*ఈ స‌భ‌కు ముఖ్యఅతిథులుగా హాజ‌రైన ఎమ్మెల్యేలు ఎమ్.ఎస్.రాజు, న‌క్కా ఆనంద‌బాబు

 

*తెలుగుదేశం పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యం : ఎంపీ కేశినేని శివ‌నాథ్ 

 

*ఎ.ఎమ్.సి చైర్మ‌న్ గా మ‌ల్లెల సీతమ్మ‌ను నియ‌మించ‌టం నిద‌ర్శ‌నం

 

*జ‌గ్గ‌య్య‌పేట ప‌ట్ట‌ణానికి మంచి నీటి సౌక‌ర్యం కోసం వంద కోట్లు రాష్ట్ర ప్ర‌భుత్వం మంజూరు 

 

*జ‌గ్గ‌య్య‌పేటలో రాబోయే రోజుల్లో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు 

 

*హైదరాబాద్ - విజ‌య‌వాడ నేష‌న‌ల్ హైవే సిక్స్ లైన్ లో జ‌గ్గ‌య్య‌పేట ప్ర‌ముఖ పాత్ర పోషించ‌బోతుంది

 

*కోదాడ‌-జ‌గ్గ‌య్య‌పేట ర‌హ‌దారిలో జ‌గ్గ‌య్య‌పేట రోడ్డు మంజూరు అయింది

 

*నిర్వీర్య‌మైన మార్కెట్ యార్డ్ ల‌కు పూర్వ‌వైభ‌వం క‌ల్పించ‌ట‌మే ఎన్డీయే కూట‌మి ధ్యేయం

 

*అభివృద్ధి, సంక్షేమం స‌మ‌పాళ్ల‌లో ముందుకు తీసుకువెళుతున్న నాయ‌కుడు సీఎం చంద్ర‌బాబు -: ఎంపీ కేశినేని శివ‌నాథ్

Search
Categories
Read More
Telangana
సామాజిక న్యాయ శిల్పి అంబేద్కర్‌కు ఘన నివాళులు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని లోత్కుంట మరియు ఓల్డ్ అల్వాల్ ప్రాంతాల్లో భారత...
By Sidhu Maroju 2026-04-14 12:13:37 0 146
Andhra Pradesh
ఉజ్వల 2.0 కింద 66 మంది మహిళలకు గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సౌమ్య
నందిగామ మండలం అంబారుపేట గ్రామం లో సోమవారం నాడు ఉజ్వల 2.0 పథకం కింద 66 మంది మహిళా లబ్ధిదారులకు...
By Patan Khuddus 2026-05-11 09:37:27 0 288
Andhra Pradesh
కేంద్రీయ విద్యాలయం, మదనపల్లిలో అడ్మిషన్లు ప్రారంభం.
మదనపల్లెలోని కేంద్రీయ విద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి....
By Pagadala Venkateswar 2026-03-21 06:05:04 0 149
Telangana
కథలోని నీతి
నిజంగా ఈ కధలో నీతిని గ్రహించాలంటే రెండు విషయాలపై ద్రుష్టి పెట్టాలి :- 1) వరదలో చిక్కుకున్న...
By Vadla Egonda 2025-06-18 14:00:25 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com