ఎంపీ కేసినేని స్క్రోలింగ్ పాయింట్

0
116

*జ‌గ్గయ్య‌పేట‌* *08-01-2026*

 

*ఎంపీ కేశినేని శివనాథ్ స్క్రోలింగ్ పాయింట్స్*

 

*జ‌గ్గ‌య్య‌పేట ఎ.ఎమ్.సి చైర్మ‌న్ మ‌ల్లెల సీత‌మ్మ‌, డైరెక్ట‌ర్ల‌కు ఎంపీ కేశినేని శివ‌నాథ్ శుభాభినంద‌న‌లు

 

*జ‌గ్గ‌య్య‌పేట మార్కెట్ యార్డ్ లో భారీ స్థాయిలో ఎ.ఎమ్.సి కమిటీ స‌భ్యుల ప్ర‌మాణా స్వీకార కార్య‌క్ర‌మం 

 

*ఈ స‌భ‌కు ముఖ్యఅతిథులుగా హాజ‌రైన ఎమ్మెల్యేలు ఎమ్.ఎస్.రాజు, న‌క్కా ఆనంద‌బాబు

 

*తెలుగుదేశం పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యం : ఎంపీ కేశినేని శివ‌నాథ్ 

 

*ఎ.ఎమ్.సి చైర్మ‌న్ గా మ‌ల్లెల సీతమ్మ‌ను నియ‌మించ‌టం నిద‌ర్శ‌నం

 

*జ‌గ్గ‌య్య‌పేట ప‌ట్ట‌ణానికి మంచి నీటి సౌక‌ర్యం కోసం వంద కోట్లు రాష్ట్ర ప్ర‌భుత్వం మంజూరు 

 

*జ‌గ్గ‌య్య‌పేటలో రాబోయే రోజుల్లో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు 

 

*హైదరాబాద్ - విజ‌య‌వాడ నేష‌న‌ల్ హైవే సిక్స్ లైన్ లో జ‌గ్గ‌య్య‌పేట ప్ర‌ముఖ పాత్ర పోషించ‌బోతుంది

 

*కోదాడ‌-జ‌గ్గ‌య్య‌పేట ర‌హ‌దారిలో జ‌గ్గ‌య్య‌పేట రోడ్డు మంజూరు అయింది

 

*నిర్వీర్య‌మైన మార్కెట్ యార్డ్ ల‌కు పూర్వ‌వైభ‌వం క‌ల్పించ‌ట‌మే ఎన్డీయే కూట‌మి ధ్యేయం

 

*అభివృద్ధి, సంక్షేమం స‌మ‌పాళ్ల‌లో ముందుకు తీసుకువెళుతున్న నాయ‌కుడు సీఎం చంద్ర‌బాబు -: ఎంపీ కేశినేని శివ‌నాథ్

Search
Categories
Read More
Andhra Pradesh
ఏసుక్రీస్తు బోధనలు మానవాళికి మార్గదర్శకం ముఖ్య అతిథులు గద్దె రామ్మోహన్
*ప్ర‌చుర‌ణార్థం* *21-12-2025*     ఏసుక్రీస్తు బోధనలు మానవాళికి...
By Rajini Kumari 2025-12-22 08:17:54 0 177
Andhra Pradesh
Chandrababu Naidu: కేంద్ర బడ్జెట్‌పై టీడీపీ వ్యూహం.. ఏపీకి నిధులు రాబట్టాలని ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలపై టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ ఏపీకి అత్యధిక నిధులు రాబట్టాలని...
By Pagadala Venkateswar 2026-01-26 06:46:07 0 113
Telangana
అక్రడేషన్ కార్డు జీవో విడుదల
మహబూబాబాద్, డిసెంబర్ 23(భారత్ అవాజ్): రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇచ్చే మీడియా అక్రెడిటేషన్...
By Bittu Bittu 2025-12-23 04:38:28 0 413
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com