ఈ నెల 13న సిఎండీపీఎఫ్ సమావేశం

1
2K

విశాఖ అర్బన్; ఈనెల 13న క్రిస్టియన్ .ముస్లిం.దళిత పొలిటికల్ ప్రంట్ జాతీయ సమావేశం గవర్నర్ పేట హోటల్ మనోరమ పక్కన విజయవాడ జరుగుతుందని ఆ పార్టీ మహిళా విభాగం నాయకులు సూ తకి కృష్ణ రేఖ తెలిపారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్రం లోని క్రియేషన్స్ ము సులిమ్స్ దళితవర్గాలు పేద ప్రజలు పా ల్గొ నాలని. తెలిపారు. మరియు సమావేశంలో భవిషత్తు ప్రణాళి కను. అణగారిన వర్గాల పై దాడులను ఎలా అరికట్టాలి. పార్టీ నీ ముందుకు తీసుకెళ్లడానికి ఏమి అంశాలు తీసుకోవాలి అనే విషయాలు పై చర్చా కార్యక్రమం వుంటుందని కాబట్టి అందరూ పాల్గొనాలని చెప్పారు

Search
Categories
Read More
Andhra Pradesh
కళామందిర్ సిబ్బంది దాడి.. తల్లి, కొడుకుకు గాయాలు.
మదనపల్లె సిటిఎం మండలానికి చెందిన ముబారక్ భార్య నజీరా (40), ఆమె కొడుకు షఫీ (27)పై మదనపల్లె...
By Pagadala Venkateswar 2026-03-10 04:33:28 0 108
Andhra Pradesh
పుంగనూరు: ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న టాటా ఏస్
పుంగనూరు పట్టణ పరిధిలోని మేలుపట్ల సమీపంలో సోమవారం ద్విచక్ర వాహనాన్ని టాటా ఏస్ వాహనం ఢీకొన్న ఘటనలో...
By Kothuru Murali 2026-03-17 07:12:25 0 120
Telangana
తీరునున్న ప్రజల చిరకాల వాంఛ- సివరేజ్ పనులను ప్రారంభించిన కార్పొరేటర్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ జిహెచ్ఎంసి పరిధిలోని మచ్చ బొల్లారం 133 డివిజన్ పరిధిలో గల...
By Sidhu Maroju 2026-02-10 13:37:05 0 153
Andhra Pradesh
మదనపల్లె: బ్రతికుండగానే డెత్ సర్టిఫికెట్.
మదనపల్లెలో అధికారుల నిర్లక్ష్యంపై సీటీఎంకు చెందిన సయ్యద్ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను...
By Pagadala Venkateswar 2026-03-02 10:08:58 0 113
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com