టీడీపీ కార్యాలయంలో “మహిళా గ్రీవెన్స్” కార్యక్రమాన్ని నిర్వహించిన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే.
గుంటూరు పశ్చిమలో నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు తమ వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక, సామాజిక సమస్యలను నాపై నమ్మకంతో నేరుగా తెలియజేశారు.
ఈ మహిళా గ్రీవెన్స్ను పూర్తిగా ఓపెన్ వేదికగా నిర్వహిస్తూ, ప్రతి మహిళకు ధైర్యంగా మాట్లాడే అవకాశం కల్పిస్తున్నాం. వచ్చిన ప్రతి సమస్యను సానుకూల దృక్పథంతో వింటూ,
👉 సాధ్యమైన పరిష్కారాలు
👉 అవసరమైన పనులు
👉 సంబంధిత అధికారులతో ఫాలోఅప్స్
తక్షణమే చేపడుతున్నాం.
మహిళల సమస్యలు పరిష్కరించి, వారి ముఖాల్లో ఆనందం చూడడమే మా లక్ష్యం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి మహిళ
సమస్యల నుంచి విముక్తంగా,
ఆర్థికంగా బలంగా, గౌరవంగా,
స్వావలంబనతో ముందుకు సాగాలి అనే సత్సంకల్పంతోనే ఈ మహిళా గ్రీవెన్స్ కార్యక్రమాన్ని ప్రారంభించాం.
మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
Search
Categories
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy
Read More
నష్ట పరిహారం కోసం రైతు వినూత్న నిరసన
నష్ట పరిహారం కోసం రైతు వినూత్న నిరసన
సారు మా పై దయాచూపండి
...
ఫైబర్ నెట్ కేసు కొట్టివేత విజయవాడ ఏ సి బి కోర్టు తీర్పు
*ఫైబర్ నెట్ కేసు కొట్టివేత...విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు*
*చంద్రబాబుకు క్లీన్ చిట్...ఇతర...
Nara Lokesh: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు... టీడీపీ ఎంపీలకు నారా లోకేశ్ కీలక సూచనలు.
టీడీపీ కేంద్ర కార్యాలయానికి మంత్రులతో పాటు ఎంపీలు తప్పనిసరిగా హాజరుకావాలన్న మంత్రి నారా...