మామను రాయితో కొట్టి చంపిన అల్లుడు

0
136

పుంగనూరులో వేంకటేశ్వర థియేటర్ సమీపంలో నివసిస్తున్న శంకరప్ప ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించి హత్యగా నిర్ధారించారు. వివరాలు చూసినట్లయితే శంకరప్ప తన భార్య మృతి చెందడంతో నగలను కుమార్తెకు ఇచ్చారు. దీనిని తిరిగి ఇవ్వమని అడగడంతో అల్లుడు వీర మోహన్ రెడ్డితో వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో కిందపడిన శంకరప్పను అల్లుడు రాయితో కొట్టి చంపినట్టు సీఐ సుబ్బరాయుడు తెలిపారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
53 డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో రూ.5.30 లక్షల జరిమానా: VZM ఎస్పీ
మద్యం తాగి వాహనాలు నడిపిన 53 మంది వాహనదారులపై కేసులు నమోదు చేసి, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున...
By Boiena Rajesh 2026-02-26 15:29:36 0 137
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు నియోజకవర్గంలో సంతోషాల మధ్య భోగి పండుగ.
ప్రజలు అత్యంత సంబరంగా జరుపుకునే పండుగలలో సంక్రాంతి ఒకటి. ఇప్పటికే పల్లెలు సంక్రాంతి శోభతో...
By Kothuru Murali 2026-01-15 05:46:28 0 113
Andhra Pradesh
విజయవాడ లెనిన్ సెంటర్ లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ
Breaking...   విజయవాడ లెనిన్ సెంటర్ లో సూపర్ స్టార్ కృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించిన...
By Rajini Kumari 2026-01-11 09:50:13 0 131
Telangana
"ఖుల్లం-ఖుల్లా"
ఇప్పుడు అన్నీ రాజకీయ పార్టీల నాయకులు "WWE గేమ్" రాజకీయాలే చేస్తున్నారు ! ‎"నీవు కొట్టినట్లు...
By Ponnala Srinivasrao 2026-04-04 01:43:54 0 76
Telangana
మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ.. తెరపైకి మరో పేరు
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో గోవాకు చెందిన డీజే క్లింటన్...
By Veeresh Kumar 2026-03-30 06:21:47 0 154
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com